బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆ పార్టీకి గుడ్బై చెప్తారా? ఇటీవల ప్రభుత్వ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు గుప్పిస్తున్న వరుణ్ గాంధీ వైఖరిని గమనిస్తే త్వరలోనే ఆయన పార్టీ మారటం ఖ�
మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అని అప్పుడెప్పుడో వేమన చెప్పిన మాటలు ప్రస్తుతం మన దేశంలోని పత్రికా స్వేచ్ఛకు అద్దం పడుతున్నాయి.
ఇటీవల ప్రధాని మోదీ తల్లి మరణించారు. ఆమెను కడసారి చూసుకొని నివాళి అర్పించటానికి మోదీ సతీమణి జశోదాబెన్ ఎక్కడ వెళ్తారో అని, ఆమెను బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంత జరిగినా భారత మీడియా దీనిపై పె�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్నిరంగాల్లో పరుగులు తీస్తున్న తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
minister jagadish reddy | ప్రధాని మోదీవన్నీ దొంగమాటలేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో నిర్మించిన వేర్ హౌసింగ్ గోదాములను వ్యవసాయశాఖ
‘కట్టెల పొయ్యి వాడొద్దు.. ఉచితంగా సిలిండర్, పొయ్యి ఇస్తాం’ అని కేంద్రం పేదలకు ఆశ చూపింది. దీంతో ప్రజలు రేషన్, ఆధార్కార్డులు అందజేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు.
అత్త అంత్యక్రియలకు వెళ్లకుండా ప్రధాని మోదీ భార్య జశోదాబెన్ను గుజరాత్ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్టు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ టీఎన్ఎఫ్ టుడే తెలిసింది.