ఢిల్లీ శివార్లలో రక్తతర్పణం గావించి కేం ద్ర ప్రభుత్వం నిర్దయగా రుద్దాలనుకు న్న మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా వీరోచిత పోరాటం గావించిన భారత కిసాన్లు సక్రమమైన సవ్య దిశను ఎన్నుకోనున్నారా? మారుతున్
Minister KTR with India Today స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. అక్కడ మంత్రి కేటీఆర్ను ఇండియా టుడే న్యూస్ డైరెక్టర�
కేంద్రంలో మతతత్వ బీజేపీని గద్దె దించేందుకే తాము కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
141 కోట్ల 70 లక్షల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా భారత్ చైనాను అధిగమించిన రోజే.. ‘తెలంగాణ మాడల్' ఆవశ్యకతను, ప్రాధాన్యాన్ని భారతదేశం మరింతగా గుర్తించటం విశేషం.
kunamneni sambasiva rao | ప్రధాని మోదీ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్ ఖమ్మం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంఘీభావం తెలిపేంద
CM KCR | బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రైవేటైజ్ది ప్రాఫిట్ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బీజేపీ అంటూ కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే.. మా పాలసీ నేషనలైజేషన్ అని �
గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (గుజరాత్ను నేనే తయారుచేశాను) అంటూ ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆర్భాటంగా ప్రకటించుకొన్నారు ప్రధాని మోదీ.
Pakistan PM Shehbaz Sharif ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల వల్ల గుణపాఠాలు నేర్చుకున్నామని, ఇప్పుడు ఆ దేశంతో శాంతి ఆకాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అల్ అరేబియా ఛానల్కు ఇచ్చిన ఇంటర�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ విపక్షాలను ఏకం చేస్తుండటంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయి. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు మూడు రాష్ర్టాల సీఎంలు, మాజీ సీఎంల�
Vande bharat express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పట్టాలెక్కింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ ఢ�
Vande bharat Express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి