ప్రజా ఆకాంక్షలకు దూరంగా పాలన సాగించే ప్రభుత్వాలను గద్దెదించి, మరో పార్టీకి పట్టం కట్టడం ప్రజలకు కొత్తేం కాదు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటిదాకా ఈ దేశాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పాలించాయి.
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలతో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ పెద్ద మనిషి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా మంత్రిగా ఉండి మంచినీళ్లు , రో
21 islands of Andaman & Nicobar Islands: అండమాన్ దీవుల్లోని 21 పేరులేని దీవులకు ప్రధాని మోదీ పేర్లను ఫిక్స్ చేశారు. 21 మంది పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను ఆ దీవులకు పెట్టారు.
తెలంగాణ పల్లెల్లో కనపడుతున్న అభివృద్ధి 25 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని, ఇప్పటివరకూ వచ్చిన 15 మంది ప్రధానుల్లో ఇంత అసమర్థుడిని చూడలేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరక�
BBC Documentary on PM Modi: మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దీంతో ఆ డాక్యుమెంటరీని షేర్ చేయరాదు అని ఇవాళ కేంద్రం.. సోషల్ నెట్వర్క్ సైట్లకు ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్లో ఇక ఆ డాక�
కొత్త పద్దులో ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాలను చిన్నచూపు చూడవద్దని దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్పై గతంతో పోల్చితే ఈసారి భిన్నమైన అంచనాలే నెలకొన్నాయి మరి
ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చెప్పుచేతల్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పనిచేస్తున్నారని రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి శుక్రవారం ఒక ప్ర�
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.