ఆస్కార్ (Oscar) అవార్డు గెలుపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర బృందానికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జక్కన రాజమౌళి (Rajamouli), సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్పై దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురి�
ప్రధానమంత్రి మోదీ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రికవరీ చేయాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ)జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు డ
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్, జాగృతి నేతలు భగ్గుమన్నారు. ఆదివారం రెండో రోజూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు.
పార్లమెంట్లో దైవ సాక్షిగా ప్రమాణం చేసి గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1200 వరకు పెంచారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి భగ్గుమన్నది. మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటంపై రెండో రోజు ఆదివారం రాష్ట�
గుజరాత్ హింసాకాండకు (Gujarat riots) ప్రధాని మోదీయే (PM Modi) అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC for documentary) దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
Gujarat Riots | గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకు
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే మోదీ సర్కార్ దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
దేశాని 14వ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014 నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన అదానీ అనే ఓ వ్యక్తి శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది గత ఎనిమిదేండ్లలో చాలాసార్లు రుజువైంది. 2021లో అదానీ సంపద రూ.5,05,900 కోట్లు. 2022లో ర�
హిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచి