మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ‘వందేభారత్’ పరుగులు పెట్టనుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు ఈ నెల 15వ తేదీన ఆదివారం ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్గా ఈ రైలును ప్రారంభించను�
Harish rao | ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని
MV Ganga Vilas cruise ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి అస్సాంలోని డిబ్రూఘర్ వరకు ప్రయాణించే గంగా విలాస్ క్రూయిజ్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ నౌకకు పచ్
Rahul Gandhi | సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటు�
security breach కర్నాటకలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి పూలమాలతో దూసుకువచ్చాడు. హుబ్లీలో ఇవాళ ప్రధాని రోడ్ షో నిర్వహించారు. బుల్లెట్ప్రూఫ్ వాహనంలో ఉన్న మోదీ.. ప్రజలకు అభ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా దేశంలో అసమానతలను పెంచుతున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకొని దేశంలో సామాజిక, ఆర్థిక, వి
కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం.. అగో వస్తున్నది, ఇగో వస్తున్నది అని కేంద్రం, బీజేపీ నేతలు గొప్పలు చెప్పేవారు! తీరా దాన్ని మహారాష్ట్రలోని లాతూర్కు లగెత్తించిండ్రు. పసుపు బోర్డు తెప్పిస్తా! రైతుల
PM Modi | రాష్ట్రానికి వందే భారత్ రైలు రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రధాని మోదీ.. రైలుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఆయితే ప్రధాని హైదరాబాద్ పర్యటన
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లోని సికింద్రాబాద్ - విజయవాడ నడుమ కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడవనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 19న హైదరాబాద్ పర్యటనకు వచ్చి సికింద్ర�