కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాలు చేపట్టాలని అఖిల భారత కిసాన్సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పిలుపునిచ్చారు
దేశ ఆర్థిక వ్యవస్థకు అదానీ తీసుకొచ్చిన పెను ముప్పు గురించి చర్చించాలని, ఈ వ్యవహారంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్, ఆప్ కొన్ని రోజులుగా పార్లమెంట
Minister Harish Rao | దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడటం లేదు.. వినపడటం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఈ దేశ ప్రజలపై నెలకు లక్ష కోట్ల అప్పు మోపుతున్నారని
Minister Harish Rao | బీజేపీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీశ్రావు బీజేపీని దుయ్య�
పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో పార్టీ జిల్లా నాయకుడు బలిదె వెంక�
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలుపుకోవాలని అన్నారు ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి. సేవా రంగంలోని విద్యా వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం ని�
అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.