Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
Fourth Test: ఆసీస్ కెప్టెన్గా నాలుగవ టెస్టుకు స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక అహ్మాదాబాద్ టెస్టు తొలి రోజు ఆటను ఆసీస్ ప్రధాని ఆంథోనీ వీక్షఙంచనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-1 తేడ�
LPG Price Hike | గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను ఆకాశంలో కూర్చోబెట్టిన కేంద్ర ప్రభుత్వం, దానిపై పేదలకు ఇచ్చే సబ్సిడీని పాతాళంలోకి నెట్టేసింది. ఈ నెల ఒకటిన పెంచిన ధరతో కలిపి ప్రస్తుతం 14.2 కేజీల సిలిం�
Home Loan | . ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల మధ్య భారమవుతున్న రుణాలు వేతన జీవుల ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులిస్తున్న రుణాలపై వడ్డీరేట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటుతోనే అను
BJP | భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ పాలన నిరంకుశం వైపు నడిపిస్తున్నదని దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు ఉదంతమే అందుకు నిదర్శమని స్పష్టంచ�
నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్రప్రభుత్వం క్రీమిలేయర్తో తీరని అ న్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియాను అవినీతి కేసులో జైల్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
Adani Group | గుజరాత్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ, అదే రాష్ర్టానికి చెందిన ప్రధాని మోదీ స్నేహితుడు గౌతమ్ అదానీని ఇల్లరికం అల్లుడిలా మేపుతున్నది. ఎంత రేటు పెంచినా అదానీ సంస్థల నుంచే విద్యుత్తును కొన
ఛత్తీస్గఢ్లో అదానీ గ్రూప్ బొగ్గు గనుల తవ్వకంపై ఆమ్ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. 2014లోనే లైసెన్సులు రద్దయిన బొగ్గు గనుల్లో అదానీ గ్రూప్ ఇప్పటికీ మైనింగ్ చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి సం�
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గ్యాస్ ధరను తగ్గించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, మరోసారి గ్యాస్ ధరల పెంచిన మోదీ సర్కారుకు గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు.