Highway Floods | శుక్రవారం రాత్రి బెంగళూరులోని రామనగర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ప్రధాని మోదీ కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-మైసూరు హైవే నీట మునిగింది. (Highway Floods) రహదారిలోని అండర్ బ్రిడ్జీ వద్ద భారీగా వర్షం నీర�
పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం)లో తాను అదనపు సంచాలకుడినని గొప్పలు చెప్పుకొన్న ఓ మోసగాడు జెడ్ ప్లస్ సెక్యూరిటీతో కశ్మీర్లో అధికార దర్పం ప్రదర్శించాడు.
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �
Adani Group | అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశంలోనే అత్యంత రద్దీగా పిలిచే 8 ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేసింది. దీని �
Foxconn | ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతరు.’ అని బీజేపీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఫాక్స్కాన్ విషయంలో రుజువైంది. తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్కాన్ పె
ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ, అభివృద్ధ్ది అంటూ పరుగులు పెడుతుంటే ప్రధాని మోదీ పాలనలోని భారతదేశంలో మాత్రం ద్వేషం, అశాంతి, మత విద్వేషాలు, అల్లర్లు పెచ్చరిల్లుతున్నాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజల ఆకాంక్ష�
కొన్నిసార్లు రాజకీయాలు అసలు విషయాలను కొసరుగా మారుస్తాయి. కొసరు విషయాలను అసలుగా మారుస్తాయి. నాలుగు ఆకులు ఎక్కువ చదివిన నాయకులైతే మొత్తానికే ఎసరు పెడతారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత విషయంలో జరుగుతున�
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత యువతది. అలాంటి యువతకు తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో విద్యావ్యవస్
ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాన పోటీదారుగా ఉన్నారని 2022 నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ చైర్ అస్లే టోజే చెప్పారని పేర్కొంటూ ఒక వార్త తెగ వైరల్
Elara | పన్ను ఎగవేతకు స్వర్గధామంగా పిలిచే మారిషస్లో రిజిస్టరైన కంపెనీ అది. పేరు ఎలారా వెంచర్ క్యాపిటల్ ఫండ్ . ఈ కంపెనీలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎలారా సంస్థ న�
PM Modi | ముప్పై ఏండ్ల క్రితం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఓ వ్యాపారి.. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సిరిమంతుడిగా కొనసాగారు. అతనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. 2001 వరకూ ఆయన ఓ మోస్తరు పా�