Minister Sabitha Indra Reddy | ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలో మోదీ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ్డి అన్నారు. బుధవారం ఆమె చేవెళ్ల నియోజకవర్
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని గురిజాలలో బుధ�
ఎంఎంటీఎస్.. ఇది సామాన్యుడి రైలు. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్లో 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ సర్వీసులు ఎప్పుడొస్తాయో తెలియదు.
మోదీ సర్కార్ తీసుకొస్తున్న కొత్త ఐటీ రూల్స్తో జర్నలిజానికి ముప్పు తప్పదని ప్రముఖ పాత్రికేయుడు, ద హిందూ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఈ నెల 8న ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ స్వరూప్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన బీజేపీ (BJP) కార్యక్రమంలా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanj
Minister KTR: ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ఛాలెంజ్ చేశా.. గత 9 ఏళ్లలో తెలంగాణ కన్నా ఎక్కువ డెవలప్ అయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే చెప్పమన్నా.. కానీ ఆ ఛాలెంజ్కు బీజేపీవాళ్లు స్పందించడంలేదు. వాళ్లు అసమర్�
Adani | ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ
Minister KTR | అదానీ గ్రూప్కు కేటాయించిన ఛత్తీస్గఢ్- ఒడిశాలోని బైలాడిలా ఇనుప గనుల లైసెన్సులను వెంటనే రద్దుచేసి, వాటిని బయ్యారం, విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర
వరంగల్లో ఈ నెల 15న నిరుద్యోగ మార్చ్ను నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించడం విడ్డూరం గా ఉన్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించా రు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్ట�
మన భగీరథకు భారతదేశం హారతి పట్టింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు అత్యంత శుద్ధమైనవని కేంద్ర జల్శక్తి శాఖ జరిపిన పరిశోధనలో వెల్లడి కావటం మనందరికీ గర్వకారణం. ఇది మిషన్ భగీరథ వ
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలు, పట్టణాలకు అవార్డులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ అన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మంగళవారం ఓ వార్తాపత్రికక
Minister KTR | నష్టాలను జాతికి అంకితం ఇచ్చి.. లాభాలను ప్రైవేటు దోస్తులపరం చేయడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంలా కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ పలుమార్లు ఆధారాలతో బయటపెట్టారని స్పష
రాముడెవరో.. రాక్షసుడెవరో ఎన్నికలప్పుడు తేల్చుకుందామని, ఇప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిలో తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.