భద్రాచలం ఆలయ అ భివృద్ధికి నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. బడ్జెట్పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద�
దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూతపడింది. ఎక్స్(గతంలో ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మారుతున్నదని నరేంద్ర మోదీ సర్కార్ ఊదరగొట్టిన ఈ స్టార్టప్ ప్రస్తుతం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్�
Rahul Gandhi | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అధ్వాన్నంగా శిక్షణను ఇచ్చి అగ్ని వీరులను మోదీ సైన్యం సరిహద్దుల్లోకి పంపుతుందని మండిపడ్డారు. ఈ విషయంలో చ�
Farmer Protest | రైతుల ఛలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధాని సరిహద్దులను మూసివేశారు. నగరంలోకి రైతులను రానివ్వకుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే, రైతుల నిరసనపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
Farmers' March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగర�
నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షపై దక్షిణాది రాష్ర్టాలు కన్నెర్ర చేశాయి. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలో కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన డీఎంకే వ�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) అసాధారణ అధికారాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించిన పిల్ను విచారించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. గతేడాది జూలైలో ఈడీ అసాధారణ అధికారాల�
ప్రకృతికి అనుకూలంగా, తక్కువ పెట్టుబడితో, విద్యుత్తు లేకుండా కాటన్, పట్టు దారాలతో బట్టలు తయారు చేసే చేనేతరంగం ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నది. దేశంలోని మొత్తం వస్త్ర పరిశ్రమలో మిల్లులు, మరమగ్గాలు 90 శాత�
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవల్ని అందించేందుకు ప్రభుత్వ శాఖల్లో అదే స్థాయిలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి. అయితే, అలా జరగడంలేదు. ఏటా �
Kadiyam Srihari | సీఎం కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలని కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.