‘బీజేపీ ప్రభుత్వ పాలనలో వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి కారణం అదానీ, అంబానీలే. మనం చేసే పని కూడా వాళ్లే చేస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కూడా అధికంగా నిధులు ఇచ్చే విధానం బీఆర్ఎస్ సర్కారుది అని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేన