సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు రైతులకు వల విసురుతున్నారు. ‘ప్రధాన మంత్రి కిసా న్ యోజన’ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నదాతలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పులి-బంగారు కంకణం కథ అందరికీ తెలిసిందే. కంకణానికి ఆశపడి పులి దగ్గరకు వెళ్లామో అంతే సంగతులు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని పోల్చి చూపేందుకు ఇంతకు మించిన కథ మరొకటి ఉండదనిపిస్తున్నది. అధికార దాహంతో ఉన్న కాం�
దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథక
రైతులకు ఆర్థిక సహాయంగా కేంద్రం ప్రతి ఏడాది పీఎం-కిసాన్ పథకం కింద అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి ఉన్న పనులతో సతమతమవుతున్న వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే అంటూ ఒత్తిడి చేయడమో.. మరే కారణమోగానీ జిల్లావ్యాప్తంగా మూకుమ్మడి సెలవుల కోసం అర్జీలు సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేర కు పరిగణనలోకి తీసుకోబడుతుంది’ అని కూడా ఉంది. నిజానికి పీఎం సమ్మాన్ కిసాన్ నిధి అనేది రైతుబంధు లాంటి ప�
రుణమాఫీ విషయంలో రైతుల భారం తగ్గించే కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నం చేయడమే ఎక్కువగా కనిపిస్తోందని, వడపోతలపైనే ఎక్కువగా దృష్టి సారించిందనే విషయం స్పష్టమవుతోందని భద్రాద్రి కొత్తగూడెం బీఆర్
రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభు త్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎకువ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్న�
‘పథకాల్లో కోతలు పెట్టాలె.. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలె.. తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవాలి..’ ఇది కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు. ప్రభుత్వ పథకాల్లో విధించబోయే కోతలకు, షరతులకు లబ్ధ�
ఈనెల 18న 17వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారని తెలిపారు.
పీఎం కిసాన్ పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏటా మూడు విడతల్లో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందుతున్నది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమై�
రైతుబంధు పైసలు ఇవ్వొద్దంటూ టీ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. ఎన్నికల సం ఘం రైతుబంధును ఆపాలని ఆదేశాలివ్వడం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. అడ్డమైన కొర్రీలతో అన్నదాతను మోసం చేస్తున్నది. ఒకవైపు రైతుబంధులో అర్హుల సంఖ్య ను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అ క్కున చేర్చుకొంటుంటే, మోదీ సర్కార�