తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం ధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమల్లోకి తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకానికి నీలినీడలు మొదలయ్యాయి. రైతులకు పెట్టుబడి సాయా న్ని మేం కూడా అందిస్తున్నామం టూ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థోమత భారీగా పెరిగిందని ఐఐఎం అహ్మదాబాద్ పరిశోధనలో వెల్లడైంది.
ప్రధాన మంత్రి కిసాన్ (పీఎం కిసాన్) పథకం ద్వారా 2022-23 ఏప్రిల్-జూలై విడతలో 11.3 కోట్ల మంది రైతులు లబ్ధిపొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ ప్రణబ్ బర్ధన్ రాసిన ‘ఎ వరల్డ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ: డెమోక్రటిక్ డిసెన్ఛాన్మెంట్ ఇన్ రిచ్ అండ్ పూర్ కంట్రీస్' పుస్తకంలో వివిధ దేశాల్లో మితవాద రాజకీయ పక్షాలు అ
ఓడిపోయే ప్రాంతాల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి. దానికోసం ప్రజాధనం ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగో అధికారంలో మనమే ఉన్నాం. ఏదో ఓ స్కీమ్ పేరుతో ఖజానా నుంచి కోట్ల రూపాయాలు విడుదల చేస్తాం. పార్టీకి వ్యతిరేక పవనాలు ఉ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 42 లక్షల మంది అనర్హ రైతులకు కూడా ఆ స్కీమ్ ప్రకారం సుమారు మూడు వేల