అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన మండ
గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా�
బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఒక్కొక్క అధికారి ఎజెండాలను చదివి వినిపించారు.
ప్రభుత్వం అందించే పలు అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మండలంలో పని చేసే ప్రతి అధికారి స్థానికంగానే నివాసం ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు.
సెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలల పాటు వాయిదాపడిన బల్దియాలోని అనేక అంశాలు వెంటనే ముందుకు తీసుకెళ్లేలా.. తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
కరీంనగర్ బల్దియా పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సోమవారంతో నాలుగేళ్లు పూర్తవుతున్నది. పాలకవర్గం నాలుగేళ్లలో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నది.. రైతు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తా రు. రైతుబంధు డబ్బులు ఇంకెప్పుడిస్తారు’ అంటూ మండల సర్వసభ్య సమావేశంలో స భ్యులు నిలదీశారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొడంగల్ను వేగవంతంగా అభివృద్ధి చేసుకుందామని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టినందున కొడంగ�
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను శ్రద్ధతో పరిష్కరించి.. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని త
‘గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామన్నరు. మ్యానిఫెస్టోలో పెట్టినన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది. మరి కరెంట్ బిల్లులు కట్టుడా..? లేదా..? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వా
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చిట్యాలలో చెక్కులను పంపిణీ చేశారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. ఎంపీపీ కంభగౌని సులోచన అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైద్యంపై చర్చ నిర్వహించగా ఇన్చ