సికింద్రాబాద్ నల్లగుట్టలోని స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్కు సామగ్రికి సంబంధించిన గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెగ్జిన్, సింథటిక్, ఫైబర్, ప్లాస్టిక్కు సంబంధించిన భారీ మెటీరియల్
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. వయసుతో సంబంధం లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. ఈ పండుగల వేళ పతంగుల ఎగురవేతలో ఎదురుగా ఉన్న దానిని తెంపివేసేందుకు అనేక రకాలు పోటీ పడుతుంటాం.
పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ను నియంత్రించాలని నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తున్నా.. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతున్నది.
పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ను సమూలంగా నిర్మూలించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.
ఐఫోన్, సోలార్ ప్యానెల్, టీవీ ఇలా ఏ ఎలక్ట్రానిక్ పరికరం తయారీకైనా వాహక పదార్థాలు (కండక్టర్స్) చాలా అవసరం. కొన్నేండ్ల వరకూ వెండి, బంగారం, రాగి, ఇనుము తదితరాలను వాహకాలుగా ఉపయోగించారు.
ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో స్తబ్ధత నెలకొన్నది. కొన్ని నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార�
సముద్రంలో ఆటలాడుకుంటూ.. సరదాగా గడపడం కోసం బీచ్లకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు ఎండలో పడుకోవడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఎండలో కాసేపు పడుకొని ట్యాన్ పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అల
2021లో దేశంలోని రసాయన కంపెనీలలో 1.5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగయ్యాయి. వాటిలో 35 శాతమైనా రీసైకిల్ చేయాలని పర్యావరణ శాఖ సూచిస్తున్నది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ గొలుసులోని అన్ని విభాగాలనూ ఒకే �