ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో స్తబ్ధత నెలకొన్నది. కొన్ని నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార�
సముద్రంలో ఆటలాడుకుంటూ.. సరదాగా గడపడం కోసం బీచ్లకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు ఎండలో పడుకోవడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఎండలో కాసేపు పడుకొని ట్యాన్ పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అల
2021లో దేశంలోని రసాయన కంపెనీలలో 1.5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగయ్యాయి. వాటిలో 35 శాతమైనా రీసైకిల్ చేయాలని పర్యావరణ శాఖ సూచిస్తున్నది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ గొలుసులోని అన్ని విభాగాలనూ ఒకే �
దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాన్ని ప్రారంభిస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధం
The Rug Republic | ఇక ప్లాస్టిక్ ఏమాత్రం ప్రాణాంతకం కాదు. వందల ఏండ్లు గడిచినా కరిగిపోని ప్లాస్టిక్ ఇకనుంచి.. నేలతల్లి ఒడిలో నూలుపోగులా మారిపోనుంది. ఇన్నాళ్లూ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్.. కొత్త రూ
దేశవ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి సింగిల్ యూజ్ (ఒకసారి వాడిపారేసే) ప్లాస్టిక్పై నిషేధం అమల్లోకి రానున్నది. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, స్ట్రాలు, కప్పులు, కవర్లు వంటివి కనుమరుగు కానున్నాయి.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా
వచ్చే జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం అమలు చేస్తున్నట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం అరణ్య భవన్లో జల, వాయు, శబ్దకాలుష్య నియంత్రణ- నివారణ, బయో మెడికల్ వేస
ప్లాస్టిక్ను తినే ఎంజైమ్ను జర్మనీ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో ఇది కీలకం కానున్నదని తెలిపారు. సాధారణంగా ప్లాస్టిక్ పూర్తిగా మట్టిలో కలిసిపోవాలంటే వందల ఏండ్లు �