ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని మేడారం తదితర ప్రాంతాల్లోనే అటవీశాఖ అధికారులు ఉద్యోగులు ప్లాస్టిక్ సేకరణ చేపట్టారు.
Plastic Waste | ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇది తరువాతి పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడి
శ్రీశైలం దారుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలవుతున్నది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు 6 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీశాఖ సేకరించింది. రోజూ దాదాపు 40 నుంచి 50 కిలోల ప్లాస్టిక్ వ�
సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతమేరకు ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు తొలిసారి అంచనా వేశారు. ప్లాస్టిక్ రిజర్వాయర్గా సముద్రాలు మారాయని, 30 లక్షల టన్నుల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సమ�
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని మండల అధికారులు అన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేపట్టారు. పనులను అధికారులు పరిశ�
ఓ విద్యార్థినికి పాఠశాలలో ఇచ్చిన ప్రాజెక్టు వర్క్ మరెందరో విద్యార్థులకు మేలు చేసింది. అంతకుమించి పర్యావరణహితానికి దోహదపడింది. నిరుపయోగంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన ఆ విద్యార్థినిక�
సముద్ర తీరప్రాంతాలు, బీచ్లలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుంటే కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్సీసీ దేశ వ్యాప్తంగా ‘పునీత్ సాగర్ అభియాన్' ప్రచారాన్ని ప్రారంభించింది.
ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఒకటి భూమి. మనిషి తన స్వార్థం కోసం ఆ భూమిని ఎన్నోరకాలుగా వాడుకుంటూ భూ కాలుష్యం చేస్తున్నాడు. ఇది మానవ మనుగడకే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.