సముద్ర తీరప్రాంతాలు, బీచ్లలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుంటే కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్సీసీ దేశ వ్యాప్తంగా ‘పునీత్ సాగర్ అభియాన్' ప్రచారాన్ని ప్రారంభించింది.
ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఒకటి భూమి. మనిషి తన స్వార్థం కోసం ఆ భూమిని ఎన్నోరకాలుగా వాడుకుంటూ భూ కాలుష్యం చేస్తున్నాడు. ఇది మానవ మనుగడకే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.