గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రలోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆలయం, శ్రీ సీత రామచంద్ర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఆర్డినేటర్ సతీశ్, హరితసేన రాష్ట్ర కోఆర్డినేట�
ఇష్టంగా పెంచుకునే మొక్క ఎండిపోతుంటే.. మనసుకు కష్టంగా అనిపిస్తుంది. కానీ, సరైన సంరక్షణ చర్యలు పాటిస్తే.. వాడిపోతున్న మొక్క మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఆరోగ్యంగా పెరిగి.. కొత్త చిగురులు వేస్తుంది. వర్షాల వల్ల
వానల్లో మొక్కలకు కావాల్సినన్ని నీళ్లు, పోషకాలు లభిస్తాయి. కాబట్టి.. ఈ కాలంలో పెరటి మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరుగుతాయి. అదే సమయంలో బలమైన ఈదురు గాలులకు ఇట్టే వంగిపోతాయి.
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ�
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో స్వరూప అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, పూడూర్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశా�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమ
ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని బెటాలియన్స్ డీఐజీ షర్ఫొద్దీన్ సిద్ధీఖీ పేర్కొన్నారు. సోమవారం గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ను సోమవారం తనిఖీ చేశారు.
‘ఇచ్ వన్ ప్లాన్ట్ వన్' అనే నినాదంతో మొకలు నాటి సంరక్షించడం ప్రతి ఒకరి బాధ్యత అని రా మగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. బుధవారం వన మహోత్సవం కా ర్యక్రమంలో భాగంగా రామగుండంలోని కమిషనరేట్ ఆ�
రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ముజమ�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో పెరుగుతున్న సీతా అశోక జాతికి చెందిన అరుదైన మొక్క.. సోమవారం ఎంచక్కా విరబూసింది.
కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఉత్తరప్రదేశ్లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ (ఐసీఏఆర్-ఐఐవీఆర్) పరిశోధకులు శుభవార్త చెప్పారు.
పచ్చని హారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో యజ్ఞంలా సాగుతున్నది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు సబ్బండ వర్ణాలు హరితహారంలో భాగస్�
వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ‘మొక్క’వోని ప్రేమ చాటుతున్నారు. 2016 జూలై 29న వెంకటయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో