దావోస్లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పెట్టుబడి అనుకూల విధానాలకు పారిశ్రామికవేత్తలు ఫిదా అవుతున్నారు. తొలిరోజు లూలు కంపెనీ 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా.. కీమో ఫార్మా మరో వంద కోట్ల పె�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ఇండియా.. భారత్లో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హర్యానాలోని సోనిపట్ వద్ద రూ.18 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 10 లక్షల సామర్థ్యం కలిగిన యూని�
30 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. శాస్త్రవేత్తల కల సాకారమైంది. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలను పెంచాలన్న వారి లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. చంద్రుడి మట్టిలో నాసా సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోర
ప్రపంచంలోనే తొలిసారిగా మొక్క ఆధారిత వ్యాక్సిన్ తయారైంది. ఇది ఐదు కొవిడ్ వేరియంట్ల ప్రభావాలకు వ్యతిరేకంగా 70% సమర్థవంతంగా పనిచేస్తున్నదని కెనడియన్ బయోటెక్నాలజీ కంపెనీ ‘మెడికాగో’ పరిశోధకులు వెల్లడిం�
భవిష్యత్తు అంతా లిక్విడ్ డిటర్జెంట్దేనని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్లలో అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల సంస్థ ప్రాక్టర్
గ్రేటర్ హైదరాబాద్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో విదేశీ తరహాలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎస్టీపీల వైపు జలమండలి మొగ్గు చూపింది. తక్కువ స్థలంలో మురుగు శుద్ధి ప్�
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి కంపెనీలు వరుస కడుతున్నాయి. తాజాగా రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్సీసీబీ) ముందుకొచ్చింద
ప్రజలంగీకరిస్తేనే రాష్ట్రంలో ప్లాంట్ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ సెమినార్లో ఏఎండీ డైరెక్టర్ సిన్హా హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వల కోసం వెతు�