KTR | కేంద్రమంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్తో పాటు పలు మీడియా సంస్థలు, సోషల్మీడియా ప్లాట్ఫామ్లపై హైదరాబాద్ సిటి సివిల్ కోర్టులో పి
నడిరోడ్లపైనే హత్యలు.. బహిరంగంగా దోపిడీలు..మహిళలపై విచ్చలవిడిగా పెరిగిపోతున్న దాడులు.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఇది. నేరాలను నియంత్రించాల్సిన పోలీస్ విభాగం అసలు పనిని వదిలేయడం వల్లే ఈ పరిస్థితి దా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిట్ విచారణకు పిలవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర
Padi Kaushik Reddy | ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని చేసిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యాకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డ
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. . ప్రైవేటు హ్యాకర్లతో హీరో�
హద్దు మీరిన ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. ఏకంగా ఢిల్లీ దూత ఫోన్నే ట్యాప్ చేశారన్న కథనాల నేపథ్యంలో ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్
ఫోన్ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వవర్గాలను కుదిపేస్తున్న అంశమిది. అధికారదర్పం దేవుడెరుగు.. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్లోని కీలక నేతలంతా నీడను సైతం నమ్మలేని భయాందోళనలో కొట్టుమి�
తాను చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుగా ఉంది సీఎం రేవంత్రెడ్డి ధోరణి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ట్యాపింగ్ నేరం, ఘోరమంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్ట్యాపింగ్ అసలు తప్పే కాదని తేల
శత్రువులు మన నీళ్లను మళ్లిస్తారు.. మన నిధులను దోచేస్తారు.. మన భూములను ఆక్రమిస్తారు.. మన వనరులను కొల్లగొడుతున్నారని కొంచెం వెనుకో ముందో మనకు తెలిసిపోతుంది. ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం? మరి.. వాళ్లు మన నాయకత్వాన
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన�