నల్లగొండ పట్టణానికి చెందిన, శాలిగౌరారం జడ్పీహెచ్ఎస్లో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న తగుళ్ల వెంకన్నకు ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్యలో పీహెచ్డీ పట్టాను అందజేసింది.
పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట
పేరు చివరన అనేక డిగ్రీలున్నా, ఉన్నత చదువులు పూర్తిచేసినా.. ఓ పంజాబీ వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 39 ఏండ్ల సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్డీ అందుకున్నా�
PhD Sabzi Wala | అతను నాలుగు పీజీలు చేశాడు. అంతేకాదు పీహెచ్డీ పట్టా కూడా పుచ్చుకున్నాడు. ఓ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పని చేశాడు. కానీ సమయానికి జీతం ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మార�
డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ 25వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ వీసీ వీఎస్ ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. 17 మంది ఖైదీలకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేశారు. 43 మంది
రెండో విడత పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అమృత విశ్వ విద్యాపీఠం తెలిపింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://amrita.edu/ PhD@2023 లింక్ ద్వారా ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం కోసం ఏర్పాటైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ సకల సౌకర్యాలతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. అన్ని డిపార్ట్మెంట్స్లలో నాణ్యమైన విద్య అందుతున్నది.
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ తృతీయ కాన్వకేషన్(స్నాతకోత్సవం)కు అధికారులు తేదీ ఖరారు చేశారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి సూచన మేరకు ఈ నెల 8న కాన్వకేషన్ నిర్వ�
పార్ట్టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఫలితాల వివరాలను జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం గురువారం నుంచి పీహెచ్డీ కేటగిరి-2 ఇంటర్వ్యూల ప్రక్రియను షురూ చేసింది. పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నది. గత సంవత్సరం నవంబర్లో పీహెచ్డీ ప్రవేశ పరీక్�
ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ�
అరకొర వనరులు, వసతులతో చాలాకాలంగా నడుస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జాతీయస్థాయిలో 15 ర్యాంకులు ఎగబాకి 2021-2022కి గాను 22వ స్థానం దక్కించుకున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చే ‘ఎమర్జింగ్ ఎక్సలెన్సీ అవార్డు-2022’�
బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ �
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పీహెచ్డీ పట్టా పొందారు. పూర్తిస్థాయిలో ప్రజా సేవ చేస్తూనే మరోపక్క ఆసక్తి ఉన్న న్యాయరంగాన్ని ఎంచుకొని అందులోనూ రాణించారు.