నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ తృతీయ కాన్వకేషన్(స్నాతకోత్సవం)కు అధికారులు తేదీ ఖరారు చేశారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి సూచన మేరకు ఈ నెల 8న కాన్వకేషన్ నిర్వ�
పార్ట్టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఫలితాల వివరాలను జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం గురువారం నుంచి పీహెచ్డీ కేటగిరి-2 ఇంటర్వ్యూల ప్రక్రియను షురూ చేసింది. పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నది. గత సంవత్సరం నవంబర్లో పీహెచ్డీ ప్రవేశ పరీక్�
ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ�
అరకొర వనరులు, వసతులతో చాలాకాలంగా నడుస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జాతీయస్థాయిలో 15 ర్యాంకులు ఎగబాకి 2021-2022కి గాను 22వ స్థానం దక్కించుకున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చే ‘ఎమర్జింగ్ ఎక్సలెన్సీ అవార్డు-2022’�
బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ �
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పీహెచ్డీ పట్టా పొందారు. పూర్తిస్థాయిలో ప్రజా సేవ చేస్తూనే మరోపక్క ఆసక్తి ఉన్న న్యాయరంగాన్ని ఎంచుకొని అందులోనూ రాణించారు.
నూతన విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రస్తుత మూడేండ్ల డిగ్రీ కోర్సు రద్దు కాదని యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ తెలిపారు.
ఇంటర్.. డిగ్రీ.. పీజీ.. పీహెచ్డీ ఇది ఇంతకాలంగా నడుస్తున్న కోర్సుల వరుసక్రమం. కానీ ఇప్పుడు నాలుగేండ్ల డిగ్రీ తర్వాత పీజీ చదవకుండానే పీహెచ్డీలో చేరే అవకాశం త్వరలో అందుబాటులోకి రానున్నది. అయితే అడ్మిషన్ �
దేశంలోని వర్సిటీల్లో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచుతామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. సూపర్ న్యూమరరీ కోటాలో ఈ సీట్లను పెంచుతామని వెల్లడ�
పీహెచ్డీ అడ్మిషన్ల కోసం యూజీసీ నిబంధనలను సవరించింది, నెట్/జేఆర్ఎఫ్ కాకుండా వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రోగ్రామ్లను "రీ ఓరియంట్"
Rajyalaxmi | ఉన్నత విద్యలు చదివిన మహిళలు చాలామందే ఉంటారు. కానీ, డాక్టర్ రాజ్యలక్ష్మి పట్టుదలతో సాధించిన పీహెచ్డీ పట్టాకు ఓ ప్రత్యేకత ఉంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టినా అడుగడుగునా సవాళ్లను అధిగమించారామె. అ�
సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ అభినందన హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బైల్ కమ్మర సామాజిక వర్గానికి చెందిన రాజ్యలక్ష్మి దక్షిణ భారతదేశంలోనే పీహెచ్డీ పొందిన తొలి సంచార జాతి మహిళగా నిలిచిందని
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఫార్మసీ విభాగంలో క్యాతం రమాదేవి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ కేఎస్కే రావు పట్నాయక్, ప్రొఫెసర్ అశోక్ల పర్యవేక్షణలో ‘మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస�
PG Councelling | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ, పీజీ కోర్సుల