నూతన విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రస్తుత మూడేండ్ల డిగ్రీ కోర్సు రద్దు కాదని యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ తెలిపారు.
ఇంటర్.. డిగ్రీ.. పీజీ.. పీహెచ్డీ ఇది ఇంతకాలంగా నడుస్తున్న కోర్సుల వరుసక్రమం. కానీ ఇప్పుడు నాలుగేండ్ల డిగ్రీ తర్వాత పీజీ చదవకుండానే పీహెచ్డీలో చేరే అవకాశం త్వరలో అందుబాటులోకి రానున్నది. అయితే అడ్మిషన్ �
దేశంలోని వర్సిటీల్లో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచుతామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. సూపర్ న్యూమరరీ కోటాలో ఈ సీట్లను పెంచుతామని వెల్లడ�
పీహెచ్డీ అడ్మిషన్ల కోసం యూజీసీ నిబంధనలను సవరించింది, నెట్/జేఆర్ఎఫ్ కాకుండా వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రోగ్రామ్లను "రీ ఓరియంట్"
Rajyalaxmi | ఉన్నత విద్యలు చదివిన మహిళలు చాలామందే ఉంటారు. కానీ, డాక్టర్ రాజ్యలక్ష్మి పట్టుదలతో సాధించిన పీహెచ్డీ పట్టాకు ఓ ప్రత్యేకత ఉంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టినా అడుగడుగునా సవాళ్లను అధిగమించారామె. అ�
సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ అభినందన హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బైల్ కమ్మర సామాజిక వర్గానికి చెందిన రాజ్యలక్ష్మి దక్షిణ భారతదేశంలోనే పీహెచ్డీ పొందిన తొలి సంచార జాతి మహిళగా నిలిచిందని
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఫార్మసీ విభాగంలో క్యాతం రమాదేవి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ కేఎస్కే రావు పట్నాయక్, ప్రొఫెసర్ అశోక్ల పర్యవేక్షణలో ‘మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస�
PG Councelling | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ, పీజీ కోర్సుల
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్ విభాగంలో కేటగిరీ – 1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ �
UGC | యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థులు పీహెచ్డీ పూర్తి చేసుండాలనే నిబందనను కేంద్ర ప్రభుత్వం సవరించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ చట్టాన్ని 2018లో చేసింది.
నిర్దిష్ట సమయం నాలుగేండ్లు మరో రెండేండ్లు వెసులుబాటు ఆ తర్వాత థీసిస్ స్వీకరించరు ప్రక్షాళన దిశగా ఓయూ గైడ్లైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 6: ఇక నుంచి పీహెచ్డీ ఏండ్లకు ఏండ్లు చేస్తూ కూర్చుంటామంట�
ఆరుగురు సభ్యులతో ఏర్పాటుచేసిన ఉన్నత విద్యామండలి సెట్ నిర్వహణ బాధ్యత ఓయూకే.. 15 రోజుల్లో నివేదిక హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స�
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్| భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (ఐసీఎమ్మార్ జేఆర్ఎఫ్) టెస్టు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా మెడికల్ కాలేజీలు, హాస్పిటళ