అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు వెయ్యి రెట్ల బలంతో సమానమని లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగ
TB | కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్, అంతారం, అనంతసాగర్ గ్రామాల్లో కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టిబి ముక్త అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Basara RGUKT | నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో ఫిజికల్ హ్యాండీక్యాప్ , సాయుధ బలగాల కోటా ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా, అన్ని నిబంధనలతో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన సాగిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
డయేరియాను ప్రతీ ఒక్కరూ అరికట్టాలని, ఇందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బేగంపేట, మిగతా ఉప కేంద్రము లో ORS, జింక్ కార్�
సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్నాయక్ ఆదేశించారు. పెనగడప పీహెచ్సీని సోమవారం ఆయన ఆకస్మ
peddpally | ప్రపంచ మలేరియా దినోత్సవ వేడుకలను సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పీహెచ్సీ సిబ్బంది, గ్రామ ప్రజల తో కలిసి గర్రెపల్ల�
హైదరాబాద్లో రోజురోజుకు ఎండల తీవ్రత (Summer) పెరుగుతున్నది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్లోని శ్రీరామ్ నగర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని పీహెచ్సీలలో స్పెషల్ డ్రైవ్ చేపడుత�
Hayatnagar | హయత్నగర్ మండల కార్యాలయం ఆవరణలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) గర్భిణులకు, రోగులకు నరకయాతనగా మారింది.
కన్నెపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొదట శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని దారిపై రాస్తారోకో నిర్వహిం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 13న భోగి, 14న మకర సంక్రాంతికి సెలవులు ఇచ్చిన ప్రభుత్వం 15వ తేదీన మాత్రం కనుమ రోజున వర్కింగ్ డేగా అమలు చేసింది. అంతకు ముందే ఆదివారం కలిసి రావడంతో సొంత ఊర్లకు వెల్లిన ఉద్యోగులు బ�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దవాఖాన పరిస్థితిని చూసి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్పై ఆగ్రహం వ్యక్తం చేశా�
ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొర త ఉండొద్దని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించిన ట్టు తెలిసింది. అత్యవసర ఔషధాల నిల్వపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం.