రంగారెడ్డి జిల్లాలో రైతు ఉద్యమాలపై పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. పోలీసులు ఆంక్షలు విధించి రైతుల హక్కులను కాలరాస్తున్నారు. జిల్లాలో ఓవైపు గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూసేకరణ, మరోవైపు ఫార్మా విలేజ్ కోస�
Pharma City | ఫార్మా విలేజ్ల ప్రతిపాదనపై రేవంత్రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఫార్మా అనగానే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పునరాలోచనలో పడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్
వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటూ సర్కారు జీవో ఇచ్చింది. కానీ రైతుల నుంచి భూములు సేకరించి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ సభలో తేల్చిచెప్పిన నేపథ్యంలో అధికారు�
పచ్చని పొలాల్లో పరిశ్రమల ఏర్పాటును స్థానికులు ఎంత వ్యతిరేకిస్తున్నా భూ సేకరణపై ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల పరిధిలో బహుళార్థసాధక పారిశ్రామికవాడ కోసం మ�
పచ్చటి పొలాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా లంబాడీలు చేసిన పోరాటం ఫలించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ అన్నారు.
ఇంట గెలిచి, రచ్చ గెలవాలంటారు పెద్దలు. సీఎం రేవంత్ మాత్రం సొంత ఇంట్ల (కొడంగల్ నియోజకవర్గం )నే ఓడిపోయారు, ఇంక రచ్చల ఏం గెలుస్తారు? సొంత ఇలాఖాలో ఫార్మా విలేజి ఏర్పాటు చేయించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ముఖ
పేదలు, రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేయడంలేదని.. సొంత అన్న, అదానీ, సొంత అల్లుడు, సొంత తమ్ముడి కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
లగచర్ల ఉదంతంపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. లగచర్లలో ఏం జరిగిందో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు ఏ మాత్రం ప్రజలు హర్షించేలా లేవు. ఆయన నోరు పెద్దగా చేసుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అసలు మొదలే పెట్టని, మధ్యలో వదిలేసిన హామీలను సైతం తీర్చామని చెప్తూ పాలన�
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఇటీవల ప్రభుత్వాధికారులకు, గిరిజన రైతులకు మధ్య జరిగిన అవాంఛనీయ ఘటనపై పౌర సమాజం పక్షాన కొన్ని విషయాలను ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. లగచర్లలో ఫ�
వాళ్లు ప్రజాసంఘాల నేతలు.. ప్రశ్నించే గొంతులుగా పేరు ప్రఖ్యాతులున్నవారు.. బడుగుల కోసం నినదించినవారు.. గతంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యమాలు నడిపారు.
లగచర్ల ఏజెన్సీ గ్రామం కాకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న గిరిజనులకు సంబంధిత చట్టాలలోని కొన్ని అంశాలు వర్తిస్తాయి. ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనుల కోసం 2006లో ఆమోదించిన ఫారెస్ట్ రెగ్యులేషన్ చట్టం (ఎఫ్ఆర్ఏ) ఉన్�
KTR | సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు.. రాజకీయంగా తలపడు కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.