Kodangal | సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. తమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవ
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మం డలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ ప్రాంతంలోకి ఫార్మా రావద్దంటూ మహిళలు గురువారం పోలేపల్లిలో�
ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతుగా గుండెమోని రాములు అనే రైతు తన పాట ద్వారా సంఘీభావం ప్రకటించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామానికి చెందిన ఈయన తన పాట ద్వారా రై
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పథకం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్ట�
ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా విలేజ్ను వ్యతిరేకిస్తూ రైతులు శనివారం ఆందోళనకు దిగారు. స్వయాన సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలోనే సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొ�