‘జై భీమ్' సినిమాలో సినతల్లి గుర్తుందా? అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి, అక్రమ కేసులు పెట్టి, ఠాణాలో వేసి చితకబాదుతుంటే.. న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మరిచిపోలేం కదా! తన భర్తను పోలీసులు అరెస�
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల రైతులది ధర్మాగ్రహంతో కూడిన తిరుగుబాటు అని పీవోడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య ఒక ప్రకటనలో తెలిపారు. అసలు సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించకుండా దాడి చేశారనే కోణంలోనే రైతులపై
హైదరాబాద్ పరిధిలో తొలి పారిశ్రామికవాడ... ఆపై పటాన్చెరు... బాలానగర్... ఉప్పల్... జీడిమెట్ల... నాచారం... కాటేదాన్... ఇలా చెప్పుకుంటూ పోతే! నగరం నలువైపులా పరిశ్రమలే. కాలానుగుణంగా ఇప్పుడు ఇవన్నీ జనావాసాల మధ్యకు వ�
KTR | సీఎం రేవంత్ రెడ్డి భూదాహా యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలిపశువులు కావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జర�
KTR | తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ నికృష్ణ పరిస్థితిని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నర�
KTR | నేను ఢిల్లీకి వెళ్లింది అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకు వెళ్లాను. మళ్లీ కూడా కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | కొడంగల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు కారణంగా.. సురేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది.. విలువైన భూమి పోతదంటే అడగడం తప్పా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
KTR | కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా గత ఆరు నెలల నుంచే పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాల�
Harish Rao | మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ము
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సీఎంకు ఆర్ఎస్పీ సూచించారు.