ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో ఇకనుంచి ఎలాంటి పంటలను సాగుచేయొద్దని అధికారులు ఆయా గ్రామా ల రైతులకు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకర�
ఫార్మా సిటీ భూ బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు �
ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ఫార్మా వ్యతిరేక పోరాట సమితి రైతులు వెనకడుగు వేయలేదు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని మరీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు.
Pharma City | ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం జరిగిన ధర్నాలో రైతులకు సంఘీభావం ప్రకటించారు.
Pharma City | ఫార్మాసిటీని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధిత రైతులు తెలిపారు. ప్రాణం పోయినా ఫార్మాకు భూములు చ్చేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డకొని తీరుతామని నాలుగ�
‘ఫార్మాసిటీ ఉంటే ఆదిబట్ల ఉంటదా? తట్టాబుట్టా సర్దుకొని ఉన్న ఎకరం అమ్ముకొని పోతవు నువ్వు. ఎయిర్పోర్టు కాదు.. తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఖాళీ అవుతయ్. 14 వేల ఎకరాల్లో పది వేల పరిశ్రమలు వస్తే ఆ రో
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినప్పుడు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపడితే పోలీసులు ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లను నమో దు చేయడాన్ని �
‘మా భూములు మాగ్గావాలి. ఫార్మాసిటీ కోసం ఇయ్యం. మా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్నగర్ ఫార్మాసిటీ భూబాధిత రైతులు డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు డ్రా పద్ధతిన ప్లాట్లు కేటాయించడానికి సర్వం సిద్ధమైంది. ఎకరాకు 120 గజాల చొప్పున ప్లాట్లు కేటాయిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లను ఇచ్చేందుకు వారి పేర్లతో కూడిన జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉంచుతున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరుగకుండా ముందు చూపుతో ఎకరానికి (గుంట) 121 గజాలను కేటాయించామని, ఇండ్ల స్థలాలను అమ్ముకోవొద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా