ఇంధనం కొరత వల్ల రాష్ట్రంలో వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యు ద్ధం కొనసాగుతుండ టం, చమురు నౌకలు తగినన్ని చేరుకోకపోవడం, దానికితోడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలను కే�
పెట్రోల్ కొరతతో జనం బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కొన్ని చోట్ల ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ దొరకక భారీ క్యూ�
Fuel shortage | ఏపీలో ఇంధన కొరత నానాటికి తీవ్రమవుతుంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ( No stock Boards ) దర్శనమివ్వడంతో వాహనాలదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు.
Petrol Bunks | పెట్రోల్ బంక్ ల యజమానులు పెట్రోల్ స్టాక్ కొరకు చమురు కంపెనీలకు నగదును చెల్లించినా చమురు కంపెనీలు పెట్రోల్ బంకులకు తగినంత చమురును సరఫరా చేయకపోవడం వలనే పెట్రోల్ కష్టాలు మొదలైయాయని బంకుల యజమానులు ఆవ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంకుల్లో ఇందనం లేక మూతపడడంతో వాహనదారులు, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వెళ్లే వాహనదారులు, బంకుల్లో పెట
Petrol Bunks | టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు. మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పల�
అది ఎల్బీనగర్లోని ఓ పెట్రోల్ బంక్. సాధారణంగా రోజుకు ఆ బంక్కు 3-5 ట్యాంకర్లు వస్తాయి. ఒక ఫ్యూయల్ ట్యాంకర్ 12వేల నుంచి 20వేల లీటర్లు ఉంటుంది. ఈ లెక్కన బుధవారం ఆ బంక్కు 3 ట్యాంకర్లు వచ్చాయి.
Petrol bunks | ఓ వైపు పెట్రోల్ కొరత లేదంటూనే మరోవైపు బంక్లో గంటల తరబడి నిలబడితే బంక్ సిబ్బంది కేవలం రూ.50ల పెట్రోల్ మాత్రమే కొడుతుంది. ఆదిలాబాద్లో పెట్రోల్ బంక్ ముందు గంటలు గంటలు క్యూలో నిలబడ్డా కేవలం రూ.50 పెట్రోల
ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారని ఆటో వాలలు వాపోతున్నారు. సికింద్రాబాద్, దిల్సుక్నగర్, అమీర్పేట, సనత్నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం బంక్ల వద్ద ఆటోలు ఎల్�
Petrol Bunks | పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు నిలిచిపోవడంతో.. భారత్తోపాటు చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్�
ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నోస్టాక్ బోర్డులను చూసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు సోమవ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మనపైనా పడుతున్నది. ఇండియాకు వచ్చే క్రూడ్ ఆయిల్ అధిక మొత్తంలో గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడుతున
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు లక్ష దాటిపోయాయి. ప్రభుత్వరంగ సంస్థలు అత్యధికంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయంగా 1,00,266 పెట్రోల్ బంకులు అందుబాటులోకి వచ్చాయి