రోడ్ల విస్తరణపై సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల-నాగపురి రోడ్డు ప్రమాదకరంగా మారింది. సింగిల్ లైన్ రోడ్డు పై ట్రాఫిక్ పెరిగిపోవడంతో తరచూ రహదారిపై
రాష్ట్రంలో డెం గీ, ఇతరత్రా జ్వరాలతో దవాఖానల్లో బెడ్లు దొరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుం టే.. రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తున్నదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. పీసీసీల కోసం, మంత్రి పదవుల కోసం ఢిల్�
కుకలు, కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు కోరారు.
సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రధాన రహదారి దెబ్బతిన్నడం తో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోహీర్ పట్టణంలోని డీసీసీ బీ బ్యాంకు ఎదురుగా ఉన్న బీటీ రోడ్డు ధ్వం సం కావడంతో అక్కడ సీసీ �
బోరబండ సైట్-3 జయశంకర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అ�
భువనగిరి పట్టణంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన మండ
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మండిపడ్డారు. కంటోన్మెంట్ రెండో వార్డు పరిధి�
నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చా�
ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజావాణి సందర్భంగా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున
జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా సంక్షేమ శ
మేయర్ మహేందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుని ప్రజల సమస్య పరిష్కారం వైపు దృష్టిని కేంద్రీకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
MLA Sabitha Indra Reddy | ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy )తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు స