ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిషరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర�
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి దరఖాస్తులు స్వీకరిం�
నడిగడ్డ ప్రజల సమస్యలపై సీఎం, మంత్రులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా శనివారం నడిగడ్డ ప్రజల సమస్యలపై గళం విప్పారు.
ప్రజలు తమ సమస్యలపై చేసుకున్న వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరును మర్
ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వికాస్ నీతి’ యా�
ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో సోమవ�
విధుల్ల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో విజయ హెచ్చరించారు. అటెండర్కు షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు త్వరలో జడ్పీ ఆఫీసుకు సరెండర్ చేయనున్నట్లు తెలిపారు.
వాజేడు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల సమయపాలన పాటించకపోవడంతో నిత్యం వివిధ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ప్రజలు ఇబ్బం�
సిద్దిపేట నియోజకవర్గం హరీశ్రావు కుటుంబమని, ఆయన నాయకుడు కాదు.. సిద్దిపేట ప్రజల కుటుం బ సభ్యుడని, ప్రజా సేవకుడని.. కొంత మం ది విపత్తును కూడా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో రాజులకొత్తపల్లి చెరువు తెగి నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. ఇలా వరద సృష్టించిన బీభత్సంతో గ్రామంలో ప్రతి ఇంట్లోకి నడుము లోతు నీళ్లు చ
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం పొద్దంతా కురిసిన వానకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాలు నీటమునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు �
సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ పల్లెలు మంచం పట్టిన వేళ.. ఆ ఆరోగ్య కేంద్రానికి ఆయా భర్తే దిక్కయ్యాడు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రి డోర్లు తెరిచి కాపలాగా కూర్చున్నాడు. కానీ, అందులో పనిచేసే వైద్యుడు సహా ఇతర సిబ్బంది ఎవరూ
సీజనల్ వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్తోపాటు గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక వంద పడకల దవాఖానలో 15 రోజులుగా రోగుల సం ఖ్య పెరిగింది.