రిటైర్డ్ విద్యుత్తు ఉద్యోగులు మేనెల పెన్షన్ జమ కాకపోవడంతో కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల
చేయూత పింఛన్లు బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పింఛన్దారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాం
Congress Failures | రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరమైన వైఫల్యం.. అప్పులు చేయడంలో తిరుగులేని రికార్డు.. ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు.. మిగులు రాష్ర్టాన్ని లోటు బడ్జెట్లోకి తోసేసిన చేతగానితనం.. తరిగిపో
‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని ఆరోపిస్తూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయ
జూన్ 2న నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లవద్దని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ము�
అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర కార్మికశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని భానూరు గ్రామం, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడి�
Pensions | చేయూత పింఛన్లలో కోతపెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తున్నది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, రెండున్నరేండ్ల�
ప్రభుత్వం నుంచి రైతులు, పింఛన్దారులకు వచ్చే పెన్షన్, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఖాతాలను బకాయిల పేరుతో హోల్డ్లో పెడుతున్నారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో దాదాపు 3000 మంది పెన్షన్దారు�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4వేల పింఛ న్ హామీ సంగతేమో కానీ, పెండింగ్లో ఉన్న రూ.2వేల పింఛన్లు మంజూరు చేయాలనివి తంతువులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వెంటనే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ.2016 పింఛన్ డబ్బును రూ.4వేలకు, దివ్యాంగులకిచ్చే రూ.4016 పింఛన్ డబ్బులను రూ.6వేలకు పెంచుతామని హామీనిచ్చిన కాంగ�
పెన్షన్ ప్రయోజనాలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో బిల్లుకు సంబంధించి టోకెన్ నంబర్ జారీ అయిన తేదీ నుంచి చెల్లింపు చేసే వరకు 18% వార్ష�
పెన్షనర్ల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం దయతలచి వేసే భిక్ష కాదు. అవి మానవ హక్కుల కిందకు వస్తాయి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్ర�