లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి �
Municipal Elections | అమలు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే మాయోపాయా లు ప్రయోగిస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం చెన్నూర్లోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సోమవార
కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు రూ.9 వేల రూపాయలు పెంచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కృష్టమూర్తి అన్నారు.
మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.
ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ రాలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని మహిళలు నిలదీశారు. సోమవారం గ్రేటర్ వ రంగల్ 7వ డివిజన్లోని విజయ టాకీస్ వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే, మేయర్ రాగా ఎమ్మెల
పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేయనున్నదా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వ్య
‘గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలతో ఓట్లు వేయించుకొని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ఓ ఢోకాబాజీ. కాంగ్రెస్ బోగస్.. బ్రోకర్ మాటలు మాట్లాడుతోందని ప్రజలు గుర్తించారు’ అని మాజీ మంత్రి, సూర్య�
రేవంత్రెడ్డికి ఓట్లేసి తప్పుచేసినమని ఆయన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని, వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చర�
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో,
Chandrababu | ఒకప్పుడు పండుగ చేసుకోవడం అంటే భయంగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోందని.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా అని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) హైదరాబాద్
ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కొన్ని ప్రభుత్వాల పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. దానికి కారణం ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ప్రతిభ. నాయకునికి పేదల మీద ప్రేమ, తన ప్ర