విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని, వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చర�
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో,
Chandrababu | ఒకప్పుడు పండుగ చేసుకోవడం అంటే భయంగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోందని.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా అని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) హైదరాబాద్
ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కొన్ని ప్రభుత్వాల పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. దానికి కారణం ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ప్రతిభ. నాయకునికి పేదల మీద ప్రేమ, తన ప్ర
పింఛన్లు పెంచే వరకు ఉద్యమం ఆగదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వికారాబాద్ ప్రాంత దివ్యాంగులతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాల యం ఎదుట �
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్పహాడ్ మండలంలో వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పింఛన్దారులు శనివారం వినతి
ఎన్నికల ప్రచారంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్ల
శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్�
దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తాసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు, పెన్షదారులు నిరసన తెలిపారు. తాసీల్దార్ నరేశ్కు వినతిపత్రం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాకముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు .
పెద్దపల్లి జిల్లా ఓదెల తాహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించ�
పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు, వృద్ధులు భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దా�