డీఎస్సీ-2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. వారందరికీ పాత పెన్షన్ పథకాన్నే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసి�
ఏన్నో ఏండ్లుగా పెన్షన్ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి ఇచ్చింది. ఇటీవల సెక్రటేరియట్లో అర్చక ఉద్యోగుల సంక్షేమ ట్రస్ట్ బోర్డు చైర�
దివ్యాంగులకు దస రా పండుగ నుంచి రూ.6వేల చొప్పున పింఛన్ హామీని అమలు చేయాలని, లేదంటే సచివాలయాన్ని, గాంధీభవన్ను ముట్టడిస్తామని దివ్యాంగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (GPS) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి జీపీఎస్
భర్త పోయి 60 ఏండ్లు అయ్యింది. నాటి నుంచి పింఛన్ డబ్బుల కోసం ఆ మహిళ తిరగని ఆఫీసు లేదు. ఆరు దశాబ్దాలుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో న్యాయ పోరాటానికి దిగిన ఆ వృద్ధురాలిక�
నాలుగు చేతులు ఆడితేనే కడుపు నిండే రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో మా ఆయన ఒక్కడు చేస్తే ఎటు సరిపోయేది కాదు. మా ఆయన పెయింటర్గా పనిచేసేవారు. వచ్చే డబ్బులు సరిపోకపోయేది. మాకు సొంతి ఇల్లు లేదు.. కిరాయికే ఉంటున
వచ్చే ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని గ్రా మాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నా యి.
నెలకు రూ.7500 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నట్టు ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ వెల్లడించింది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్టు పెన్షనర్ల
మన దేశ ఇంధన అవసరాల్లో 55 శాతం బొగ్గు రంగం ద్వారా తీర్చబడుతున్నాయి. భారతదేశ పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై ఆధారపడి ఉన్నది. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 75 శాతం థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే వస�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోనూ ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం ప్రారంభమైంది. మంగళవారం నాగ్పూర్లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ సంకల్ప యాత్ర నిర్వహించారు.
Bhupesh Baghel | కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన పెన్షన్ నిధులు
పెన్షన్ ఖాతాలో ఎంతో కొంత సొమ్ములుంటే అక్కరుకొస్తాయన్న ధీమా ఉంటుంది. కానీ, ఆ డబ్బులను వెనక్కి ఇవ్వబోమని ప్రభుత్వమే అంటే గుండెలు గుభేల్మంటాయి. నేడు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లోని ఉద్యోగుల పరిస్థ