Pensions | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండల అధ్యక్షులు బాబు కోరారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పెన్షన్ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి అన్నారు. సోమవారం తహసీల్దార్కు వికలాంగులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన పించన్ డబ్బుల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శివర�
మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యా నిఫెస్టోలో ప్రకటించిన పింఛన్ల హామీని గాలికొదిలేసింది. తాము అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చింది.
మాజీ ఎమ్మెల్యే పింఛన్ కోసం మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజస్థాన్ సచివాలయానికి దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. జగదీప్ ధన్ఖడ్ 1993-1998 మధ్యకాలంలో రాజస్థాన్లోని కిషన్గఢ్ నుంచి కాంగ్�
Jagdeep Dhankhar | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్ (Pension)కు దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేంవత్రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో మంథని నియోజకవర్గంలోని