పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ జీ శ్రీదేవికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆమెకు పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించ�
Former MLA Pension | సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తన సంవత్సరపు పెన్షన్ ను విరాళంగా ప్రకటించారు.
దివ్యాంగులకు అందరికంటే ఎక్కువ పింఛన్తోపాటు అత్యధికంగా సంక్షేమాన్ని అందించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలవడం గర్వకారణం. ఈ ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో వృద్ధుల
Pension | చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయట�
Artists | కళాకారులకు గుర్తింపు కార్డు, బస్ పాస్, 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని ప్రజానాట్యమండలి మెదక్ జిల్లా అధ్యక్షుడు బి శేకర్ డిమాండ్ చేశారు.
Pensions | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండల అధ్యక్షులు బాబు కోరారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పెన్షన్ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి అన్నారు. సోమవారం తహసీల్దార్కు వికలాంగులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన పించన్ డబ్బుల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శివర�
మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.