మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యా నిఫెస్టోలో ప్రకటించిన పింఛన్ల హామీని గాలికొదిలేసింది. తాము అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చింది.
మాజీ ఎమ్మెల్యే పింఛన్ కోసం మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజస్థాన్ సచివాలయానికి దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. జగదీప్ ధన్ఖడ్ 1993-1998 మధ్యకాలంలో రాజస్థాన్లోని కిషన్గఢ్ నుంచి కాంగ్�
Jagdeep Dhankhar | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్ (Pension)కు దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేంవత్రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో మంథని నియోజకవర్గంలోని
మండలంలోని మేడిపల్లి గ్రామంలో పింఛన్ కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పడిగాపులు గాస్తున్నారు. జూలై ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్ డబ్బు లు ఆగస్టు నెల వచ్చినా చేతికి అందకపోవడంతో ఆగ్రహం
దివ్యాంగులు, వృద్ధుల పింఛన్ను పెంచపకోతే ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే మహాగర్జనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయాయి.. రూపాయి పింఛన్ల పెంపు, నూతన పింఛన్లు ఇవ్వకపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థ�
పదవీ విరమణ పొందిన ఓ జర్నలిస్టు మిత్రుడితో మాట్లాడుతుంటే పెన్షన్ ప్రస్తావన వచ్చింది. నాకు ఎలాంటి పెన్షన్ రావడం లేదని అతను చెప్పాడు. అలా ఎందుకని కొంతసేపు మాట్లాడిన తర్వాత అతను చెప్పిన విషయం విన్నాక బాధే