సెర్ప్ తెలంగాణ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయూత, సామాజిక భద్రతా పింఛన్ల కింద మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సె�
Pension | బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది.
హామీల ఎగవేతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకీర్తిని మూట గట్టుకున్నది. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అధికార పార్టీ అందరికీ రిక్త‘హస్తం’ చూపుతున్నది. విద్యార్థులు, నిరుద్యోగులు, �
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్ తండాకు చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామావత్ గూగాని (70) ఈరోజు ఉదయం పెన్షన్ తీసుకునేందుకు మూడుదండ్ల గ్రామానికి వెళ్లగా, అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పక�
రాష్ట్రంలో గీత వృత్తిదారు లు ఎదుర్కొంటున్న పెన్షన్, ఎక్స్గ్రేషి యా, లైసెన్స్లు, సొసైటీల సమస్యలను జూలైలోపు పరిషరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని గీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కోండ్రు రాములమ్మ. భర్త చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు పింఛన్ ఇస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్
సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమం దేశం నలుమూలలా సంచలనంగా మారిన విషయం తెలిసిందే; మరీ ముఖ్యంగా ఇతర దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ర్టాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం ఆ�
మూడేండ్లుగా ఆసరా పింఛన్ పొందుతున్న జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన అన్నెపు వెంకటయ్య పేరు లబ్ధిదారుల జాబితాలో మృతి చెందినట్లు నమోదు కావడంతో 8 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది.
గ్రామాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియలో ఇష్టారాజ్యంగా నెలకు వేల రూపాయలు ఫించన్ దారులు నష్టపోతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూశాయి. ఇందుకు తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో గత కొన్ని స�
ఎన్నికల ముందు దివ్యాంగులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా అమలుచేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.