సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అనంతారం గ్రామస్తుల సమాచారంతో స్థానిక పోలీసులు..
ట్రాక్టర్ ఢీకొని విశ్రాంత పోస్ట్ మాస్టర్ మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన రిటైర్డ్ �
హరితహారం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది. పచ్చదనం పెంపునకు ప్రతీ యేటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. సూర్యాపేట జి
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
పెన్పహాడ్ మండల పరిధిలోని గూడెపుకుంట తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ గోపికృష్ణ ఆదేశానుసారం పోలీసులు సోమవారం గ్రామంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
'బలగం' సినిమా సీన్ రిపీట్ అయ్యింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడు తరుపున మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 25 తేదీన పెళ్లి జరిగిం�
పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జక్కుల వెంకన్న (65) అనే వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ తెలిపారు. జక్కుల వెంకన్న గ్రామంలో�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కస్తాల గోపికృష్ణ నుండి తనకు ప్రాణహాని ఉన్నదని మండల పరిధిలోని న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన నునావత్ సుధాకర్ ఆరోపించాడు. త�
పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అనాజిపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (AAM) మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) గా సేవలందిస్తున్న డాక్టర్ చిప్పలపల్లి అనూష శనివారం ఉదయం 7:33 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మ�
పెన్పహాడ్ మండలం మాచారం గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని మాచారం ఆవాసం గుడిబండ తండాకు చెందిన ఉపాధి హామీ కూలీలు శనివారం ఉపాధి హామీ పని ముగించుకుని నేరుగా ఎంపీడీఓ కార్యాలయం ముంద�
ధాన్యం కాంట వేసిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించింది. నెల రోజులు గడుస్తున్నా డబ్బులందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పెన్పహాడ్ మండల �
తనను మానసిక, భౌతిక వేధింపులకు గురి చేసిన అత్త వారింటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ మహిళ సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెన్పహా�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం చెక్ పెట్టడంతో కార�
నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ..