గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని తాసీల్దార్ లాలూ నాయక్, పెన్పహాడ్ సర్పంచ్ ఒగ్గు రవి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కస�
పెన్ పహాడ్, జనవరి 26 : గణతంత్ర దినోత్సం రోజున జాతీయ జెండాను తలకిందులుగా ఎగురేశాడు ఓ అధికారి. పెన్ పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలోని పశువుల ఆసుపత్రిలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది.
పెన్పహాడ్ మండల పరిధిలో నాగులపహాడ్ గ్రామంలో కాకతీయ రాజులు నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ త్రికుటేశ్వరాలయంలో ఫిబ్రవరి 15న జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా సర్పంచ్ సంకరమద్ది నిరంజన్ రెడ్డి అధ్యక్షతన
కర్ల రాజేశ్ మృతికి కారకులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింతం వినయ్ బాబు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెన్పహాడ్ మండల కేంద�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుడు, అమరుడు కొండేటి వేణుగోపాల్
తమ గ్రామానికి చెందిన మూసి వాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపి కృ�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయ నిధి నుండి శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో..
రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్�
ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. పార్ట
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు సిమెంట్ రేకుల ఇల్లు కాలిపోయిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకా�
వ్యవసాయ మార్కెట్ కమిటీ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని సూర్యాపేట మార్కెట్ కమిటీ చెర్మెన్ కొప్పుల వేణా రెడ్డి,
తాము పుట్టి పెరిగిన సొంత ఊరి పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకర్ధం కళావేదికను నిర్మించి బహుకరించారు దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి రామనర్సమ్మ- లింగారెడ్డి కుమారుడు, కోడలు కొండేటి జానకి రెడ్డి- మంజుల. రూ.