తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. పెన్పహాడ్ మండలంలోని మేగ్యా తండాలో కలకలం రేపిన ఘటన వివరాలను రూరల్ సీఐ రాజశేఖర్ శుక్రవారం వెల్
స్థానిక సంస్థల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలని సూర్యాపేట జిల్లా తెలంగాణ వికాస్ సమితి అధ్యక్షుడు బిట్టు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధి�
కన్నతండ్రిపైనే కొడుకులు క్రూరత్వంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మేగ్య తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు, పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన దొంగరి ప్రసన్నకుమార్ (52) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. మృతదేహాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మునగాల మాజీ జడ్పీటీసీ సుంకరి అజయ్ కుమార్, �
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంటింటి నుండి బతుకమ్మలు తీసి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.
పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంగరి గోపి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్పహాడ్ మండలంలో వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పింఛన్దారులు శనివారం వినతి
పెన్పహాడ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు కలకలం రేపింది. గత కొద్దిరోజుల క్రితం జిల్లాలోని చివ్వెంల మండల పరిధిలోని దురాజ్పల్లి 5వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బాషాను ఎటువంటి ఆధారాలు లేక�
పెన్పహాడ్ మండలం అనాజీపురం మోడల్ పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించి మాక్ పోలింగ్ నిర్వహించా
నారాయణగుడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలో గల పీఏసీసీఎస్ వద్ద ఆదివారం అర్ధరాత్రి నుండి తెల్లవార్లు రైతులు ఒక్క యూరియా బస్తా కోసం జాగారం చేశారు. క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కా�
పెన్పహాడ్ పరిధిలోని చిదెళ్ల పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి 400 బస్తాల యూరియా వచ్చిందని సమాచారం అందడంతో తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ సొసైటీ వద్�
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. బస్తా యూరియా కోసం పెన్పహాడ్ మండలం నారాయణగూడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలోని సొసైటీల వద్ద రైతులు రోజుల తరబడి జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు �