స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రణాళిక ప్రకారం పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శనివారం రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల బందోబస్తుకు పెన్పహాడ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచి
ఎన్నికల సమయంలో ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండో విడత స�
గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరో
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అంతా సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండల పరిధిలోని పెన్పహాడ్, గాజుల మల్కాపురం, చిదేళ్ల గ్రామాల్లో..
మలిదళ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండేటి వెంకట్రెడ్డి(52) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. దోసపహాడ్ గ్రామానికే చెందిన, ప్రత్యేక తెలంగాణ కోస�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, ధర్మపురం గ్రామాల్లో ఐకే
పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు..
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి పెన్ప
సూర్యాపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐసీడీఎస్ సీడీపీఓ సుబ్బలక్ష్మి, లీగల్ కం ప్రొబెషన్ అధికారి బి.నాగరాజు అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని..
పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు రోజువారీ చదువుతో పాటు నిరంతర ప్రాక్టీస్ చేసి, ప్రతి సబ్జెక్టులో 90 శాతం మార్కులు తెచ్చుకునేలా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆర్డీఓ ఆర్.వేణు మాధవరావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవంగా
“జన జాతియా గౌరవ వార్ష పక్ష్వాడా – 2025" కార్యక్రమంలో భాగంగా అనాజీపురం గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతుల సమక్షంలో “జన జాతియా గౌరవ దివస్” కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.