గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్పహాడ్ మండలంలో వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పింఛన్దారులు శనివారం వినతి
పెన్పహాడ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు కలకలం రేపింది. గత కొద్దిరోజుల క్రితం జిల్లాలోని చివ్వెంల మండల పరిధిలోని దురాజ్పల్లి 5వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బాషాను ఎటువంటి ఆధారాలు లేక�
పెన్పహాడ్ మండలం అనాజీపురం మోడల్ పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించి మాక్ పోలింగ్ నిర్వహించా
నారాయణగుడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలో గల పీఏసీసీఎస్ వద్ద ఆదివారం అర్ధరాత్రి నుండి తెల్లవార్లు రైతులు ఒక్క యూరియా బస్తా కోసం జాగారం చేశారు. క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కా�
పెన్పహాడ్ పరిధిలోని చిదెళ్ల పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి 400 బస్తాల యూరియా వచ్చిందని సమాచారం అందడంతో తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ సొసైటీ వద్�
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. బస్తా యూరియా కోసం పెన్పహాడ్ మండలం నారాయణగూడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలోని సొసైటీల వద్ద రైతులు రోజుల తరబడి జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు �
గత నెల రోజుల నుంచి వరి నాట్లు వేసిన రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయక పోవడంతో పొలాల్లో ఉండాల్సిన రైతులు రైతు సహకార కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉదయం, రాత్రీ పగలు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా దొర
కోహన్స్ లైఫ్ సైన్స్ యడవెల్లి అఖిల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని పోట్లపహాడ్ గ్రామంలో వాటర్ ప్లాంట్ను సోమవారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ప్రారంభి�
పెన్పహాడ్ మండల కేంద్రంలోని చిదేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఒకరికి ఒక బస్తా యూరియాను అందించడంతో ఎలా వ్యవసాయం చేసుకోవాలని రైతులు ఆంద�
పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని అనంతారం గ్రామంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద క్యూలైన్లో పట్టా పాస్ బుక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టి గంటల తరబడి నిలబడినా బస్తా యూరియా దొ�
పెన్పహాడ్ మండల కేంద్రంలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. చీదెళ్ల సహకార సంఘానికి 550 యూరియా బస్తాలు రాగా అక్కడికి 2 వేల మంది రైతులు రావడంతో తమకు పూర్తి స్థాయిలో యూ�
పెన్పహాడ్ మండలం భక్తల్లాపురం గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా భక్తల్లాప�
వేసిన పంటల అదును దాటిపోవడంతో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. పనులన్నీ మానుకుని ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం సహకార సంఘం క�
అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని ఆశ వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెన్పహాడ్లో ఆశ వ�
కాంగ్రెస్ నాయకుల అనుచరులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ తెలిపారు. శనివారం పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో ప్రజా సమస్యలపై పో�