రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంట కార్మికుల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ క
రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో బతుకు గడిచే దెట్లా.. అని నేషనల్ హెల్త్ మిషన్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం�
నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో చాలీచాలని వేతనాలతో బతుకు�
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న కార్మికులకు అన్యాయం చేసేలా పథకాన్ని ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిట
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో 300 ఓసీఎస్(ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు డాక్టర్లు) కింద పని చేస్తున్న కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ల (ఎంబీబీఎస్ డాక్టర్లు)కు 7 నెలలుగా �
Pending Salaries | జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించాలని డీఎంఅండ్ హెచ్ఓకు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
పెండింగ్ ఉన్న 9 నెలల జీతాలను చెల్లించాలని వాణిజ్య పన్నులశాఖ డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
పొట్టకూటి కోసం జెర్రుపోతులాట అన్న సామెత గుర్తుకు వస్తుంది. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులను చూస్తే..ఎవరైనా కష్టపడి ఉద్యోగం చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి.దీంతో కుటుంబం గడుస్తుంది అనే కదా ఉద్యోగం చేసేది. కానీ, అన్ని
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఇల్లెందు ఎంఈవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు, సీఐటీయూ నాయకులు మాట్లాడుత�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ గెస్ట్ లెక్చరర్ల వేతనాలను చెల్లించకుండా ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా పెండింగ్ పెట్టిందని మాజీ మంత్రి హరీశ్�
Basti Dawakhana | బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు పండగపూట కూడా పస్తులు తప్పలేదు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార�
రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యావాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ ఇవ్వక�