ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ గెస్ట్ లెక్చరర్ల వేతనాలను చెల్లించకుండా ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా పెండింగ్ పెట్టిందని మాజీ మంత్రి హరీశ్�
Basti Dawakhana | బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు పండగపూట కూడా పస్తులు తప్పలేదు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార�
రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యావాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ ఇవ్వక�
మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, దసరా పండుగ వచ్చినా ప్రభుత్వం కనికరించడంలేదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి, ఎత్తొండ పంచాయతీ కార్మికులు సోమవారం ఆయా కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు (Outsourcing Employees) పెండింగ్ జీతాలు చెల్లించకుంటే రాబోయే పండుగలు ఎలా జరుపుకుంటామని తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర మీడియా కన్వీనర్ శ్రీ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్
బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. పంచాయతీ కార్మికులకు మూడు నెలలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు
తెలంగాణకు కొండంత పండుగ బతుకమ్మ. ఆకాశమంత ఆర్భాటమైన ఏర్పాట్లు చేసుకునే పండుగ దసరా. తమ పిల్లలకు కొత్తబట్టలు కుట్టించాలని తల్లిదండ్రులు తలపోస్తరు. తమకు కొత్త బట్టలు వస్తయని పిల్లలూ ఆశగా ఎదురుచూస్తరు. రాష్ట�
ప్రజలంతా బతుకమ్మ సంబురాల్లో ఉంటే పంచాయతీ కార్మికులు మాత్రం పం డుగ పూట పస్తులుండాలా..? అని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు ప్రభుత్వంపై మండిపడ్డారు.
పెండింగ్ వేతనాల కోసం గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డెక్కారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్లకు పె�
కొత్తకోట మండల పరిధిలోని గుంపుగట్టు దగ్గర 20 ఎంఎల్డీ డబ్ల్యూటీపీలో వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సమ్మెకు పూనుకున్నారు. శుక్రవారం ఉదయం తాగు నీటి పరఫరా
గిరిజన వసతి గృహంలో పనిచేస్తున్న డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వర్కర్స్ యూనియన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు.
పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సోమవారం నీటి సరఫరాను నిలిపివేసి.. విధులు బహిష్కరించి జేఏసీ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, వైరా మండల కేంద్రాల్లో సమ్మె పట్�