Pending Salaries | గత మూడు నెలల నుండి వేతనాలు లేకుండా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందన్నారు ఉపాధి హామీ సిబ్బంది.
ఉపాధి హామీ సిబ్బంది ఆందోళనకు సిద్ధమయ్యారు. వేతనాలు సరిగా రాకపోవడం, అది కూడా ఏడాది కాలంగా నాలుగు నెలలకోసారి ఇస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న ఈజీఎస్ ఉద్యోగులు, క్షేత్ర సహాయకులు నేటి నుంచి ని
ఈజీఎస్ ఉద్యోగులకు పేసేల్ అమలు చేయాలని, మూడు నెలల పెండింగ్ వేతనాన్ని తక్షణం చెల్లించాలంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్కు మంగళవారం ఈజీఎస్ ఉద్యోగుల జేఏసీ వినతిపత్రం అందజేసిం ది.
GP Workers Dharna | గ్రామ పంచాయతీ వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ళ తరబడి విధులు నిర్వర్తిస్తున్న దినసరి కూలీలను (Daily Wage workers) కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. నెలంతా కష్టపడితే ఇచ్చేది ఆవగింజంతే అన్నట్లుగా ఉంటే, ఆ మొత్తం కూడా అందజేయకుండా
Pending salaries | గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు(Pending salaries) ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
Kakatiya Medical College | కాకతీయ వైద్య కళాశాల(Kakatiya Medical College) మెన్స్, ఉమెన్ హాస్టల్లో పని చేస్తున్న కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్�
ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం కాకతీయ మెడికల్ కాలేజీ గరల్స్, బాయ్ హాస్టల్స్ సిబ్బంది కళాశాల ముందు నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్లైన్ వర్కర్లకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ దవాఖానలల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 3 నెల�
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పోరుబాట పట్టారు. శుక్ర, శనివారాల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ సమ్మె చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు అందించడం లేదని.. ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, తమను పీఆర్సీలో భాగం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సీడీఎంఏ ప్రధాన కార్యాలయం ఎదుట పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంల�
Mission Bhagiratha | జీతాలు ఇవ్వకుంటే(Pending salaries) ఎలా పని చేయాలంటూ మిషన్ భగీరథ కార్మికులు( Workers agitation) ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో ఉన్న
Nirmal | ఎనిమిది నెలలుగా జీతాలు లేవు. ఇంటి కిరాయిలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. చివరికి పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని మున్సిపల్ కార్మికులు(Municipal workers) ఆవేదన వ్య