విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శుక్రవారం వేర్వేరుగా ఆందోళ�
కాంగ్రెస్ సర్కారుపై ప్రైవేట్ కళాశాలలు సమరం శంఖం పూరించాయి. విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం పట్టించుకోనూ లేదు. దీంతో ప్రైవ
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మాట ఇచ్చి మోసగిస్తున్నది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రెండు విడుతల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దసరాకు ఒకసారి, దీపావళికి రెండోసారి నిధ
ఖమ్మం జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో చదివే విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలలకు రావొద్దని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు మెసేజ్లు ప�
ప్రభుత్వం కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి అన్ని కాలేజీలు బంద్ చేయనున్నట్లు తెలంగాణ యూనివర్సి�
విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప�
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడు
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వాటిని చెల్లించే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మె�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం చరిత్రలో ఇదే తొలిసారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నా రు.
‘దసరా సెలవుల్లో మాతో తిరిగిన దోస్తులంతా ఇప్పుడు సూళ్లకు పోతుంటే మేం ఇంటి దగ్గరే ఉంటున్నం. మేమేం పాపం చేశాం. బడికి వెళ్తే సార్లు రానివ్వడం లేదు. దీంతో క్లాస్లు మిస్సవుతున్నం. దయచేసి బకాయి ఫీజులు విడుదల చే
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం లేదని, అందులో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటని ఏబీవీపీ నాయకులు లోకేశ్, వెంకటేశ్ ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపో�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాం డ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర�
ప్రభుత్వం గత మూడేళ్లుగా బకాయి పడ్డ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులతో పాటు కళాశాలలకు చెందిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు �