ఎన్నికల ముందు విద్యార్థుల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే నిర్ణయం ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడు