కాంగ్రెస్ సర్కార్కు పత్తిరైతు గోసపట్టదా? అని బీఆర్ఎస్ సీనియర్నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పత్తికొనుగోళ్లపై నియ�
Sudarshan Reddy | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో(Narsampet) మంత్రులు పొంగులేటి శ్రీనివ�
పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యాన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి చేపట్టిన న్యాయపోరాటంలో హైకోర్టు రాష్ట్ర ప�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన ఇద్దరు గిరిజన పిల్లలకు కేటీఆర్ ఆర్థిక చేయూతను అందించారు.
రుణమాఫీ కోసం లక్షలమంది రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్కు పరిపాలనపై కనీస అవగాహన లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రైతులందరికి రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు, కుట్రలు ఉన్నాయని ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ నిర్ణయం రైతుల పక్షాన కాకుండా ప్రభుత్వ పక్షాన ఉందన�
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రుణమాఫీని ఎగ్గొట్టేలా, రైతులను మోసం చేసేలా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. కాంగ్రెస్ పాలనలో హత్యలు, నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. హామీలపై నిలదీస్తే అధికార పార్టీ నేతలు ప�
Peddi Sudarshan Reddy | జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ �
Peddi Sudarshan Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు నిరాకరించిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గద్
Aswaraopeta తోటి ఉద్యోగుల వేధింపులతో తనువు చాలించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఎస్సై మరణవార్త విని గుండెపోటుతో అతని మేనత్త రాజమ్మ మరణించింది. దీంతో రాజమ్మ స్వగ్రామమై�
Peddi Sudarshan Reddy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మృతి పట్ల బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్ట�
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. గాంధీ భవన్ కూడా కూలుతది అని కాంగ్రెస్ సర్కార్కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఇటుక ఒక్కటి క�