KTR | ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పార�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా
బీఆర్ఎస్ జెండా పండుగ అంబరాన్నంటింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గులాబీ పతాక రెపరెపలాడింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్లీనరీలకు గులాబీ దండు తరలివచ్చింది. సభా స్థలి వరకు ప్రజాప్రతిని
NAREGA | నర్సంపేట : ఉపాధి హామీ పథకంపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayaker Rao ) వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపు�
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తోంది. ఇందులో భాగంగా విస్తృత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నర్సంపేటలోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల అప్గ్
జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదానం చేయడంతో పాటు దవాఖానల్లో పండ్లు అందజేశారు.
ఆకాశ వీధిన త్రివర్ణ పతాక సగర్వంగా రెపరెపలాడింది. జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ బీ గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంత�
చెరువు నిండా నీరున్నా చివరి ఆయకట్టుకు నీరందించ లేని పాకాల పంట కాల్వల దుస్థితికి గత పాలకులే కారణమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మారావుపేట, అశోక్నగర్ గ్రామా