జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదానం చేయడంతో పాటు దవాఖానల్లో పండ్లు అందజేశారు.
ఆకాశ వీధిన త్రివర్ణ పతాక సగర్వంగా రెపరెపలాడింది. జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ బీ గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంత�
చెరువు నిండా నీరున్నా చివరి ఆయకట్టుకు నీరందించ లేని పాకాల పంట కాల్వల దుస్థితికి గత పాలకులే కారణమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మారావుపేట, అశోక్నగర్ గ్రామా