రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వెబ్ సైట్ మొరాయిస్తున్నది. గత నెలాఖరులో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ముగిసి పోవాల్సి ఉండగా కుల, ఆదాయ ధ్రు�
Murder | తల్లి చేతులో కొడుకు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33) భార్యతో విడాకులు కావడంతో తన తల్లిదండ్రులు రాజయ్య, లక్ష్మీ వద్దనే �
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం వెబ్ సైట్ మొరాహిస్తూ ముందుకు సాగనట్�
peddapally | కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజామాబాద్ జిల్లాకు ఆ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏం చేశాడో ప్రజలకు జవాబు చెప్పిన తర్వాతనే ఇతరులపై విమర్శలు చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవ�
STUDENTS | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 11 : విద్యార్థులు చదువుకునే సమయం నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించే విదంగా విద్యాభ్యాసంలో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ర్ట గిడ్డంగుల సంస్థ పెద్దకల్వల బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత
PEDDAPALLY |సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి అందరూ కోనసాగించాలని కోరారు.
బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆ�
double doctorate | మండల కేంద్రానికి చెందిన సామల్ల సావిత్రి హన్మయ్యల కుమారుడు సామల్ల కృష్ణ ఇంజనీరింగ్ లో డబుల్ డాక్టరేట్ పొందాడు. పదకొండేళ్ల కిందట కాకినాడ జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శబ్ద తరంగాల అలజ�
Mahammaidevi Brahmotsavams | ఆలయం వద్ద ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని మహమ్మాయి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు.
PEDDAPALLY | ఐఓసిఎల్ సౌజన్యంతో రూ. 46 లక్షలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు కేంద్రం, రూ.55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక వార్డు, 12 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజడ్ లాండ్రీ లన�
RAMAGUNDAM | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక వచ్చింది. ఈనెల 10 నుంచి 17 మధ్య ఈ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎపిక్ ఎర్త్ క్వీక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావ�
PEDDAPALLY | దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు.
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 10: రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చాలా బాగుందని, మన ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యపు బియ్యాన్ని మనం తినే అవకాశం దక్కడం అదృష్టంగా భావించ�
PEDDAPLLY CPM | పెద్దపల్లి : ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన కేంద్ర ప్రభుత్వం వీటికి భిన్నంగా దేశ ప్రజల పైన భారం మోపే విధంగా గ్యాస్ పై రూ.50 పెంచడం పై సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రం�