పెద్దపల్లి, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/ ధర్మారం/రామడుగు/బోయినపల్లి/ మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం రాత్రి లక్ష్మీబరాజ్ 10గేట్లు తెరిచి 23,900 క్యూసెక్
రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి ఏఎస్ఐ మృతి | జిల్లా కేంద్రంలోని కమాన్ కూడలి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది.
విశాఖ ఎన్కౌంటర్లో పెద్దపల్లి వాసి మృతి | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందారు.
బొగ్గు ఉత్పత్తి| జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామగుండం రీజీయన్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నీరు నిలిచిం�
పెద్దపల్లి : విద్యను పెద్ద ఎత్తున ప్రోత్సహించే ప్రయత్నాల కొనసాగింపులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-రామగుండం, తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద టీఎస్ ఎంసెట్ -2021 కు ప్రిపేర్ అవుతున్న 120 మంది విద్య
పెద్దపల్లి వద్ద ఆక్సిజన్ రైలులో మంటలు | హైదరాబాద్ నుంచి రాయ్చూర్ వెళ్తున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
కరోనా కుటుంబాలను చిదిమేస్తున్న వేళ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువ వైద్యుడు 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు.పేదలకు బాసటగా నిలుస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ దండె �
వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలుగర్భిణులు, పిల్లల సంరక్షణకుప్రత్యేక చర్యలు పెద్దపల్లి రూరల్, మే 21: కరోనా కట్టడే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది ముందుకు వెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస�
అపోహలను దూరం చేసేందుకు సర్కారు ప్రత్యేక కార్యక్రమంనేటి నుంచి ప్రారంభంతల్లి పాల ప్రాధాన్యతను వివరించనున్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి, మే 21(నమస్తే తెలంగాణ): కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు బిడ్డలక�
రెండోరోజూ పెద్దపల్లి జడ్పీచైర్మన్ విచారణ మధూకర్ సతీమణి శైలజకు నోటీసులు అనుచరుల బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి వామనరావు హత్య కేసులో ఈటల ప్రమేయంపై ఆరా గట్టు కిషన్రావునూ విచారించిన రామగుండం పోలీసులు ప�
తండ్రి మృతి| జిల్లాలోని జూలపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్కు చెందిన లచ్చయ్య, మహేశ్ తండ్రీకొడుక�
కోల్సిటీ, ఏప్రిల్ 20: రాజకీయాలకు వన్నె తీసుకువస్తున్న వ్యక్తి మంత్రి కొప్పుల ఈశ్వరన్న అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని మనోచైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణ కేంద�