జూలపల్లి మండలం కొత్తూరుకు చెందిన రైతు నెర్వట్ల రాయమల్లు తన నాలుగు ఎకరాల భూమిలో 28 ఏళ్లుగా బెంగన్పల్లి, దసేరి, హిమాయత్, కొబ్బరి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు. ఎంత కష్ట పడ్డా.. ఎంత పంట పండించినా చివరకు మిగ�
జ్యోతినగర్, జూన్ 13 : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఎన్టీపీసీ పట్టణ పరిధి రెండో డివిజన్ పీకే రామయ్యకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్ల�
ధర్మారం, జూన్ 13 : బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్
పెద్దపల్లి : భూమి సర్వే కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ జిల్లాలోని అంతర్గాం తహసీల్దార్ సంపత్, ఆర్ఐ అజీం, ప్రైవేట్ ఉద్యోగి లింగస్వామి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినట్లు ఏసీబీ డీ�
ధర్మారం, మే20 : తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామంలో మంత్రి ఈశ్వర్ పర్యటించ
మంథని రూరల్ : విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కామెర మల్లమ్మ (65) అ�
పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన మంథని మండలం చల్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దంపతులు
పెద్దపల్లి : చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ పెద్దపెల్లి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి పట్టణానికి చెందిన మల్లోజుల మూర్తి తన స్నేహితుడైన �
మంథని రూరల్, మే 9 : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మూడు బజారుల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాతిర రెండు నల్ల పిల్లులను బలివ్వడంతో
పెద్దపల్లి : కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పినా రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు ధాన్యాభిషేకం చేశారు. రైతు అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ చి�
ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు అందాలని ఆశించిన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరివాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన�
పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుం�
పెద్దపల్లి : డీజిల్, పెట్రోల్ రేట్ల పెంపుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధర