పెద్దపల్లి వద్ద ఆక్సిజన్ రైలులో మంటలు | హైదరాబాద్ నుంచి రాయ్చూర్ వెళ్తున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
కరోనా కుటుంబాలను చిదిమేస్తున్న వేళ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువ వైద్యుడు 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు.పేదలకు బాసటగా నిలుస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ దండె �
వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలుగర్భిణులు, పిల్లల సంరక్షణకుప్రత్యేక చర్యలు పెద్దపల్లి రూరల్, మే 21: కరోనా కట్టడే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది ముందుకు వెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస�
అపోహలను దూరం చేసేందుకు సర్కారు ప్రత్యేక కార్యక్రమంనేటి నుంచి ప్రారంభంతల్లి పాల ప్రాధాన్యతను వివరించనున్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి, మే 21(నమస్తే తెలంగాణ): కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు బిడ్డలక�
రెండోరోజూ పెద్దపల్లి జడ్పీచైర్మన్ విచారణ మధూకర్ సతీమణి శైలజకు నోటీసులు అనుచరుల బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి వామనరావు హత్య కేసులో ఈటల ప్రమేయంపై ఆరా గట్టు కిషన్రావునూ విచారించిన రామగుండం పోలీసులు ప�
తండ్రి మృతి| జిల్లాలోని జూలపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్కు చెందిన లచ్చయ్య, మహేశ్ తండ్రీకొడుక�
కోల్సిటీ, ఏప్రిల్ 20: రాజకీయాలకు వన్నె తీసుకువస్తున్న వ్యక్తి మంత్రి కొప్పుల ఈశ్వరన్న అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని మనోచైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణ కేంద�
ఎలిగేడు, ఏప్రిల్ 20: రైతన్నకు రాష్ట్ర ప్రభు త్వం అన్నివేళలా అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆ
కోల్సిటీ, ఏప్రిల్ 20: కరోనా సెకండ్ వేవ్ను అధిగమించేందుకు నగరపాలక సంస్థ పరిధిలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్ పేర్కొ న్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో�
మంథని టౌన్, ఏప్రిల్ 20: ఎక్లాస్పూర్ కిడ్నాప్ కేసు చిక్కుముడి వీడింది. రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న ఇద్దరిని అపహరించి రూ.50లక్షలు ఎత్తుకెళ్లినట్లు రామగిరి ఠాణాలో కేసు నమోదు కాగా, కిడ్నాప్ అంతా వట్టి�
మంత్రిని కలిసిన గొండు నాయకపు కులస్తులు | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొండు నాయకపు కులస్తులు ఆదివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ను
కేసీఆర్ ముందుచూపుతోనే పథకాల అమలు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10: దివ్యాంగులకు అండగా నిలిచేందుకే బ్యాటరీ ట్రైసైకిళ్లు, సహాయ పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర సంక
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ స్వగ్రామం రాగినేడుకు రాక పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10: తన పుట్టిన ఊరైన రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర �