లావణ్య ఆలోచనలు కళాత్మకంగా ఉంటాయి. ఆ విషయాన్ని తొలుత భర్త లక్ష్మణ్ గుర్తించాడు, ప్రోత్సహించాడు. ఇంకేముంది, కులవృత్తికి ప్రవృత్తి తోడైంది. పద్దెనిమిది సంవత్సరాలుగా వెదురుతో కుదురైన కళాకృతులకు జీవం పోస్�
మీసేవ ఆపరేటర్ దారుణహత్య పెద్దపల్లి జిల్లా రామగుండంలో కలకలం జ్యోతినగర్, నవంబర్ 27: పెద్దపల్లి జిల్లా రామగుండంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో ఓ వ్యక్తిని ముక్కలు ముక్కలుగ
gunman | జైపూర్లో అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. జైపూర్ మండలంలోని ఇందారం చెక్పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి పాల వ్యాను ఓ మోటారు సైకిల్ను ఢీకొట్టింది.
Suicides | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) - పెద్దంపేట(పెద్దపల్లి జిల్లా) రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు హాట్స్పాట్గా మారింది. ఈ ట్రాక్పై 8 నెలల కాలంలోనే 102 మంది మరణించినట్లు మంచిర్యాల రైల్
Peddapalli | పెద్దపల్లి జిల్లా పరిధిలోని బసంత్నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద 56 ఏండ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించా�
ఆర్ఎక్స్100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్పుత్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు కన్నడలో తన డెబ్యూ సినిమా రెడీ అవుతోంది. ఈ మధ్యే శాండిల్ వుడ్ ఎంట్రీకి సంబంధిం�
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్మాల్యా పెద్దపల్లి జంక్షన్/ముకరంపుర/కాజీపేట, ఆగస్టు 19: కాజీపేట-పెద్దపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడోలైన్ పనులు త్వరలోనే పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజా
మంత్రి కొప్పుల ఈశ్వర్ | పెద్దపల్లి జిల్లా పారకూలర్తి మండలం మారేడుపల్లి గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.
పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సతీశ్ అనే యువకుడు ఓ యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఏలువాక ఓదెలు అనే వ్యక్తి.. వ్యవసా
గౌతమేశ్వర ఆలయం| జిల్లాలోని మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలో గోదావరి తీరం వెంబడి ఉన్న పొలాల్లోకి వరద నీరు భారీగా చేరింది. ప్రాచీన గౌతమేశ్వరస్వామి దేవాలయం చుట్టూ వరద నీరు చేరింది.