రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ నాగవెల్లి ఉత్సవాలకు హాజరు ధర్మారం, ఏప్రిల్ 7: మండల కేంద్రంలో గొల్ల, కుర్మలు నిర్వహిస్తున్న బీరన్న గుడి వద్ద దేవుడి కల్యాణోత్సవం నిర్వహణకు షెడ్డు నిర్మాణం చేయిస్తానని
పెద్దపల్లి: తెలంగాణ వ్యాప్తంగా సెల్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఘనంగా సన్మానించింది. పెద�
పెద్దపల్లి : ఆత్మహత్య చేసుకునే నిమిత్తం గోదావరి నదిలో దూకిన మహిళను పోలీసులు, అడ్వంచర్ స్పోర్ట్స్ కార్యకర్తలు రక్షించారు. గోవావరిఖని పట్టణం సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై ఆదివారం చోటుచేసుకున్న వివరాలి�
ఎలిగేడు, ఏప్రిల్ 1: పేద కుటుంబాలకు అండగా ఉండేందుకే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మందికి రూ. 39,04,524 మ
కోల్సిటీ, ఏప్రిల్ 1: రామగుండం నగర పాలక సంస్థ ఉద్యోగులను మేయర్ అనిల్కుమార్, కమిషనర్ పీ ఉదయ్ కుమార్ అభినందించారు. 2020-21 గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యంలో 95.03 శాతం సాధించడంతో నగర పా�
ధర్మారం, ఏప్రిల్1: ధర్మారం మండలం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికవడంపై మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు సంబురాలు చేసుకున్నారు. అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ
మంథని రూరల్, ఏప్రిల్ 1: సింగరేణి నిర్వాసితుల పునరావాస కాలనీ పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశించారు. బిట్టుపల్లి శివారులో రచ్చపల్లి, అక్కెపల్లి నిర్వాసిత గ్రామాల ప్రజల కోస�
జూలపల్లి, ఏప్రిల్ 1: బాలరాజ్పల్లికి చెందిన బీజేపీ మండల నాయకుడు అట్ల లస్మయ్య బెదిరింపులు, మోసానికి రేశవేని రమేశ్ (25)ఆత్మహత్య చేసుకున్నాడంటూ బాధిత కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు గురువారం మృతదేహంతో ధర్నా చే�
రెండేళ్ల జైలుఅవగాహన కల్పిస్తున్న పోలీసులునిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుకమాన్పూర్ మండలంలో పదకొండు మందిపై కేసులుసుల్తానాబాద్లో 30 మందికి ఫైన్ మాస్కు లేకుండా బయటకు వెళ్తున్నారా..? మాకేం అవుతుందిలే అనుక�
గోదావరిఖని, మార్చి 30: ఎప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చినా మళ్లీ టీబీజీకేఎస్దే గెలుపు అని యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీలో మంగళవారం జరిగిన గేట�
వాడీవేడిగా రామగుండం బల్దియా సమావేశంఅభివృద్ధితో మరో రెండేళ్లలో రెట్టింపు జనాభాఅందుకు దీటుగా ఉపాధి అవకాశాలు: మేయర్ డాక్టర్ అనిల్కుమార్ కోల్సిటీ, మార్చి 30: రామగుండం నగర పాలక సంస్థలో 2021-22 ఆర్థిక సంవత్స�
శ్రీగాధ వంతెన వద్దకు చేరుకున్న కాళేశ్వరం జలాలుర్యాలీగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలుగోదావరి జలాలకు ప్రత్యేక పూజలుగంభీరావుపేట, మార్చి 29: మండుటెండలో కూడవెల్లి వాగు ద్వారా ఎగువమానేరుకు గోదావరి జలాలు పరవళ
పెద్దపల్లి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : అది ఖని పారిశ్రామిక ప్రాంతం.. ఎక్కడికెళ్లినా రణగొణ ధ్వనులు, యంత్రాల సప్పుళ్లు వినిపిస్తుంటాయి.. ఫైవింక్లయిన్కాలనీ 33 డివిజన్ మంథెనవారి వీధిలోని ఓ చోట పిచ్చుకల కిచకిచ