గోదావరిఖని, మార్చి 30: ఎప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చినా మళ్లీ టీబీజీకేఎస్దే గెలుపు అని యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీలో మంగళవారం జరిగిన గేట�
వాడీవేడిగా రామగుండం బల్దియా సమావేశంఅభివృద్ధితో మరో రెండేళ్లలో రెట్టింపు జనాభాఅందుకు దీటుగా ఉపాధి అవకాశాలు: మేయర్ డాక్టర్ అనిల్కుమార్ కోల్సిటీ, మార్చి 30: రామగుండం నగర పాలక సంస్థలో 2021-22 ఆర్థిక సంవత్స�
శ్రీగాధ వంతెన వద్దకు చేరుకున్న కాళేశ్వరం జలాలుర్యాలీగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలుగోదావరి జలాలకు ప్రత్యేక పూజలుగంభీరావుపేట, మార్చి 29: మండుటెండలో కూడవెల్లి వాగు ద్వారా ఎగువమానేరుకు గోదావరి జలాలు పరవళ
పెద్దపల్లి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : అది ఖని పారిశ్రామిక ప్రాంతం.. ఎక్కడికెళ్లినా రణగొణ ధ్వనులు, యంత్రాల సప్పుళ్లు వినిపిస్తుంటాయి.. ఫైవింక్లయిన్కాలనీ 33 డివిజన్ మంథెనవారి వీధిలోని ఓ చోట పిచ్చుకల కిచకిచ
25 వేల మంది రాక19 లక్షలకు పైగా ఆదాయంవేములవాడ టౌన్, మార్చి 29: వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 25 వేలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నా రు. ఉదయం
ట్రాక్టర్ బోల్తా | ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రోడ్డులో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.
కోల్సిటీ, మార్చి 28: తనను గొప్పవాడిని చేసిన తల్లి పుట్టిన రోజున ఆ కొడుకు కానుకను చూసి ఆ అమ్మ మురిసిపోయింది. తల్లి పుట్టిన రోజున అందరిలా కేక్లు కట్ చేయడం.. స్వీట్లు పంచలేదు. ఒక మంచి సాయం చేయాలని తలచి అనాథ వృ�
మెట్పల్లి రూరల్, మార్చి 28: మెట్పల్లి మండలం పెద్దాపూర్ శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణా�
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బుధవారం రాత్రి బ్యాంక్ వెనక కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు.. లాకర్ల�
హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుం�
పెద్దపల్లి రూరల్ : పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్తూ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పెళ్లై ఐదు నెలలు కూడా గడవకముందే మరణించడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయ
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభించింది. నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప