దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్మాల్యా పెద్దపల్లి జంక్షన్/ముకరంపుర/కాజీపేట, ఆగస్టు 19: కాజీపేట-పెద్దపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడోలైన్ పనులు త్వరలోనే పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజా
మంత్రి కొప్పుల ఈశ్వర్ | పెద్దపల్లి జిల్లా పారకూలర్తి మండలం మారేడుపల్లి గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.
పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సతీశ్ అనే యువకుడు ఓ యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఏలువాక ఓదెలు అనే వ్యక్తి.. వ్యవసా
గౌతమేశ్వర ఆలయం| జిల్లాలోని మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలో గోదావరి తీరం వెంబడి ఉన్న పొలాల్లోకి వరద నీరు భారీగా చేరింది. ప్రాచీన గౌతమేశ్వరస్వామి దేవాలయం చుట్టూ వరద నీరు చేరింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
దొంగల ముఠా| జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు పెద్దపల్లి పోలీసులు. గత కొద్దికాలంగా జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను శనివారం త
కాంక్రీట్ మిక్సర్ లారీ కిందపడి ఇంజినీర్ మృతి | పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కాంక్రీట్ మిక్సర్ లారీ కింద పడి
ఆరేండ్ల బాలిక| పెద్దపల్లి: జిల్లాలోని రాఘవాపూర్ వద్ద దివ్యాంగురాలైన ఆరేండ్ల బాలిక రైలులోనుంచి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని 42వ రైల్వే గ�
పెద్దపల్లి జిల్లాకు 1.54 కోట్ల చేప పిల్లలు 1072 చెరువుల్లో పోసేందుకు సిద్ధం మొదలైన టెండర్ల ప్రక్రియ ఆగస్టులో చేప పిల్లల పంపిణీ పెద్దపల్లి, జూలై 3(నమస్తే తెలంగాణ): జిల్లాలోని జలాశయాల్లో చేపపిల్లలను వదిలేందుకు �
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన తుమ్మ రాకేశ్ బ్యాటరీతో నడిచే బైక్ను తయారుచేశారు. బీటెక్ ఈఈఈ చదివిన రాకేశ్ సింగరేణి జీడీకే-11వ గనిలో జనరల్ మజ్దూర్గా పని చేస్తున్నారు. పేదలకు, మహిళలకు అందుబాటు�
పెద్దపల్లి, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/ ధర్మారం/రామడుగు/బోయినపల్లి/ మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం రాత్రి లక్ష్మీబరాజ్ 10గేట్లు తెరిచి 23,900 క్యూసెక్