పెద్దపల్లి : ప్రముఖ కవి, రచయిత కాలువ మల్లయ్య రచించిన ‘కేసీఆర్ తాత్విక స్వప్నం – చాణక్యం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి సభలో ఆవిష్కరించారు. అనంతరం వాటిని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, ఎంపీ బోర్లకుంట వెంకటేష్నేతకాని, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్కు ఇచ్చారు.