మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గ్రామంలోని గేట్వాల్ హోల్ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు నిలదీశ
తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న సంకల్పం తో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Singareni | సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే మాట్లాడాలని బాధితులు వేడుకొన్నారు.
Mission Bhagiratha | ఎగ్లాస్పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. వారం రోజులుగా నీళ్లు లేక సతమతం అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Budget | కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్(Budget) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనకు నిదర్శనమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్రంగా విమర్శించారు.
Peddapalli | రత్నాపూర్ శివారులో గల మేడిపల్లిలో తమ భూములను ఇండస్ట్రీయల్ పార్క్కు ఇచ్చేదే లేదని స్థల పరిశీలన కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులను, అధికారులను, పోలీసులను రైతులు అడ్డుకున్నారు.
Peddapalli | బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన గోదావరి కన్నీటి గోస మహా పాదయాత్ర మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది.
Electricity | ప్రజలకు నాణ్యమైన విద్యుత్ (Quality electricity)సరఫరాను అందించడమే ప్రదాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెద్దపల్లి ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు.