పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
పెద్దపల్లి మండలంలోని రాగినేడులో ఉన్న శివాలయం మహా శివరాత్రి (Maha Shivaratri) వేడుకలకు ముస్తాబయింది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. రాగినేడుకు చెందిన పోతురాజుల భూమయ్య అనే రైతు వ్యవసాయ భూమిల�
Ramagundam | రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో డీజిల్, వాహనాల కొనుగోలు పలు అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సోమవారం వరంగల్ రీజినల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ విచారణ చేపట్టారు.
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్మిక సంఘాల నేత కౌశిక హరిని (Kaushika Hari) పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
హైకోర్టులో సింగరేణి (Singareni) అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల రమణ కుమార్ రెడ్డి (Ramana kumar Reddy) నియమితులయ్యారు.
CP Srinivas రామగుండం సీపీ శ్రీనివాస్ ఇసుక క్వారీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా క్వారీల్లోని రికార్డులను పరిశీలించారు. ప్రతీ రోజు ఎన్ని లారీలు లోడ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఓవర్
పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతిచెందారు. గురువారం ఉదయం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలో కల్వచర్ల బొక్కల వాగు వద్ద అదుపుతప్పతిన బైక్ తప్పి వంతెన �
SRSP canal | ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో(SRSP canal) ప్రమాదవశాత్తు పడి సింగరేణి రిటైర్డు కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం చోటు చేసుకుంది.
Peddapalli | శ్రీ వేములవాడ అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం(Mahashivratri) సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయంలో పూజ చేయించి గ్రామ పెద్దలు ఆవిష్కరించారు.
Singareni | సింగరేణి (Singareni)మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట బాధితులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు.
Budget | పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ను(Central budget) సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు.