Multipurpose worker | ఇద్దులాపూర్ గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న యాలాల సురేష్ (35) అనారోగ్యం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
NAVODAYA | కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (సెంటనరీ కాలనీ) ఆధ్వర్యంలో బేగంపేట గ్రామం లో నిర్వహిస్తున్న సాయి ప్రగతి విద్యానికేతన్ క్వాన్వెంట్ పాఠశాల కు చెందిన ఈ ర్ల విక్రమాదిత్య అనే విద్యార్ధి నవోదయ గురుకులం పాఠశాలలో
Ramagundam | రామగుండం కార్పొరేషన్కు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆరోపించారు.
Asha workers | రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులచే అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆశ వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు.
Coal production | 024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు తెలిపారు.
Lawyer | ప్రభుత్వ భూములను అక్రమించిన వారికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తనను రియల్ఎస్టేట్ మాఫీయా చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది ఇనుముల సత్యనారాయణ
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో 2001-02 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ గెట్ టు గెదర�
Auto ratha yatra | రాష్ట్రంలో ఆటో నడుపుతున్న వారి ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి ఏప్రిల్ మొదటి వారం మెదక్లో ఆటో రథయాత్ర ప్రారంభం ప్రారంభిస్తామని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమ�
Peddapalli | మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాత పరిస్థితి. పంటలకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక కండ్లు కాయలు కాచేలా చూస్తున్న తరుణంలో అకాల వర్షం అన్నదాతను ఒక్కకుదుపు కుదిపేసింది.
ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అపర నష్టం వాటిల్లింది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన సంబుల ల�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం (Manthani) నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయప�