పెద్దపల్లి జంక్షన్/జ్యోతినగర్, అక్టోబర్ 8: సింగరేణి సంస్థ కోసం జరిగిన భూసేకరణ ప్రక్రియలో అర్హులైన భూనిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ �
శుక్ర, ఆది, సోమవారాల్లో అందుబాటులో..ప్రారంభించిన చైర్పర్సన్ మాధవివేములవాడ, అక్టోబర్8: వేములవాడ రాజన్న భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆలయానికి ప్రయాణ స
అన్నదాతను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించడమే లక్ష్యంఎంఐహెచ్డీ కింద పండ్లతోటల పెంపకానికి భారీ రాయితీలుకూరగాయల సాగుకు సబ్సిడీపై నారుపెద్దపల్లి రూరల్, అక్టోబర్ 7: దొడ్డు వరి సాగు చేస్తూ అష్టకష్టాలు పడు�
రామగిరి, అక్టోబర్ 7: అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. రత్నాపూర్ గ్రామానికి చెందిన చిదురాల సారం�
పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 7: క్వింటాల్ పత్తి కనీస మద్దతు ధర రూ. 6025 కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. పత్తి కొనుగోలు, మద్దతు ధర, తేమ శాతం తదితర అం
జగిత్యాల, అక్టోబర్6(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో వేల మొక్కలు నాటారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదా�
ముఖ్యమంత్రి,కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకంవెల్గటూర్, అక్టోబర్ 6: కోటిలింగాలను అభివృద్ధి చేస్తామని ముఖ్య మంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతు న�
ముస్తాబాద్, అక్టోబర్ 5: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు అధిక సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీ జనగామ శరత్రావు నివాసంలో పార్టీ మండలాధ్యక్షుడు భూంపెల్లి సురేందర
హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే అధిక సంఖ్యలో నిర్మాణంమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితప్రతిపక్షాల విమర్శలకు దీటైన సమాధానంజగిత్యాల, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): జగిత్యాల పట్టణ పరిధిలో పెద్ద సంఖ్యలో శరవే